Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి ఫోటోతో రూ.100 నాణెం...

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:09 IST)
మాజీ ప్రధాని, దివంగత భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖచిత్రం (ఫోటో)తో త్వరలో వంద రూపాయల నాణెం విడుదలకానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నాణెంపై వాజ్‌పేయి ఫోటోతో పాటు ఆయన పుట్టిన, మరణించిన తేదీలు ఉంటాయి. ఈ కాయిన్‌పై వాజ్‌పేయి పేరును దేవనగరి లిపితో పాటు ఆంగ్లంలో లిఖించనున్నారు. 
 
ఈ కాయిన్‌కు మరోవైపు, అశోక సారనాథ్ స్తంభాలైన నాలుగు సింహాలు ఉండనున్నాయి. దానికింద సత్యమేవ జయతే అన్న వాక్యం దేవనాగరి లిపిలో లిఖించబడి ఉంటుంది. దాని కిందే "భారత్" అని నాణేనికి ఇరువైపులా లిఖించబడి ఉంటుంది. వాజ్‌పేయి గౌరవార్థం ఆయన పేరు మీద ప్రభుత్వం ఈ కాయిన్ తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రభుత్వం ఆయన పేరును కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయాపూర్‌ పేరును అక్కడి ప్రభుత్వం అటల్‌నగర్‌గా గత బీజేపీ ప్రభుత్వం మార్చింది కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tamannaah: గాడ్ వర్సెస్ ఈవిల్ ఫైట్ మరో స్థాయిలో ఓదెల 2 వుంటుంది : తమన్నా భాటియా

Pawan Kalyan: సింగపూర్ బయల్దేరిన చిరంజీవి, సురేఖ, పవన్ కళ్యాణ్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్ (video)

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం