Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి ఫోటోతో రూ.100 నాణెం...

Webdunia
శుక్రవారం, 14 డిశెంబరు 2018 (13:09 IST)
మాజీ ప్రధాని, దివంగత భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి ముఖచిత్రం (ఫోటో)తో త్వరలో వంద రూపాయల నాణెం విడుదలకానుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నాణెంపై వాజ్‌పేయి ఫోటోతో పాటు ఆయన పుట్టిన, మరణించిన తేదీలు ఉంటాయి. ఈ కాయిన్‌పై వాజ్‌పేయి పేరును దేవనగరి లిపితో పాటు ఆంగ్లంలో లిఖించనున్నారు. 
 
ఈ కాయిన్‌కు మరోవైపు, అశోక సారనాథ్ స్తంభాలైన నాలుగు సింహాలు ఉండనున్నాయి. దానికింద సత్యమేవ జయతే అన్న వాక్యం దేవనాగరి లిపిలో లిఖించబడి ఉంటుంది. దాని కిందే "భారత్" అని నాణేనికి ఇరువైపులా లిఖించబడి ఉంటుంది. వాజ్‌పేయి గౌరవార్థం ఆయన పేరు మీద ప్రభుత్వం ఈ కాయిన్ తీసుకురాబోతోంది. ఇప్పటికే పలు ప్రాంతాలకు ప్రభుత్వం ఆయన పేరును కూడా పెట్టిన సంగతి తెలిసిందే. ఛత్తీస్‌గఢ్‌లోని నయారాయాపూర్‌ పేరును అక్కడి ప్రభుత్వం అటల్‌నగర్‌గా గత బీజేపీ ప్రభుత్వం మార్చింది కూడా.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం