Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసోం పంట పండింది... ముకేష్ అంబానీ ఏం చేస్తున్నారో తెలుసా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ శనివారం నాడు అసోం రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. అసోం రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 2500 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్

Webdunia
శనివారం, 3 ఫిబ్రవరి 2018 (18:09 IST)
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ శనివారం నాడు అసోం రాష్ట్రానికి తీపి కబురు చెప్పారు. అసోం రాష్ట్రంలో వచ్చే మూడేళ్ల కాలంలో రూ. 2500 కోట్లను పెట్టుబడిగా పెడుతున్నట్లు చెప్పారు. రిటైల్ మార్కెట్, పెట్రోలియం, పర్యాటకం, క్రీడలు.. తదితర విభాగాల్లో పెట్టనున్నట్లు వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రంలో కనీసం 80 వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2018 సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని చెప్పారు. అసోంలో ప్రస్తుతం వున్న 27 పెట్రోలు డిపోలతో పాటు ఆ సంఖ్యను 165కి పెంచబోతున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments