Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టోక్ పార్క్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:42 IST)
Reliance
బ్రిటన్‌లోని రెండోతరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీక్లబ్ 'స్టోక్ పార్క్'ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ గ్రూప్ (ఐజీ)కి చెందిన ప్రతిష్ఠాత్మక కంట్రీక్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ అయిన 'స్టోక్‌పార్క్'ను 57 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 592 కోట్లు) కు కొనుగోలు చేసింది. 
 
ఈ మేరకు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిమెంట్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ఒప్పందంపై సంతకం చేసింది. వచ్చే నాలుగేళ్లలో మొత్తం 3.3 బిలియన్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. 
 
రిటైల్ రంగంలో 14 శాతం, టెక్నాలజీ, మీడియా, టెలికం (టీఎంటీ) రంగంలో 80 శాతం, ఎనర్జీ రంగంలో ఆరు శాతం పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించింది. రిలయన్స్ సొంతమైన లగ్జరీ స్పా, హోటల్, గోల్ప్ కోర్స్, కంట్రీక్లబ్‌ బకింగ్‌హామ్‌షైర్‌లో 300 ఎకరాల్లో విస్తరించి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

తర్వాతి కథనం
Show comments