Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్టోక్ పార్క్‌ను సొంతం చేసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్

Webdunia
శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (20:42 IST)
Reliance
బ్రిటన్‌లోని రెండోతరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీక్లబ్ 'స్టోక్ పార్క్'ను ముకేశ్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ గ్రూప్ (ఐజీ)కి చెందిన ప్రతిష్ఠాత్మక కంట్రీక్లబ్, లగ్జరీ గోల్ఫ్ రిసార్ట్ అయిన 'స్టోక్‌పార్క్'ను 57 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ. 592 కోట్లు) కు కొనుగోలు చేసింది. 
 
ఈ మేరకు గురువారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రియల్ ఇన్వెస్టిమెంట్ అండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (ఆర్ఐఐహెచ్ఎల్) ఒప్పందంపై సంతకం చేసింది. వచ్చే నాలుగేళ్లలో మొత్తం 3.3 బిలియన్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. 
 
రిటైల్ రంగంలో 14 శాతం, టెక్నాలజీ, మీడియా, టెలికం (టీఎంటీ) రంగంలో 80 శాతం, ఎనర్జీ రంగంలో ఆరు శాతం పెట్టుబడులు పెట్టనున్నట్టు వివరించింది. రిలయన్స్ సొంతమైన లగ్జరీ స్పా, హోటల్, గోల్ప్ కోర్స్, కంట్రీక్లబ్‌ బకింగ్‌హామ్‌షైర్‌లో 300 ఎకరాల్లో విస్తరించి ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments