Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆగస్టు వరకు రైళ్ల రాకపోకలు లేనట్టే.. రీఫండ్ చేయనున్న రైల్వేశాఖ

Webdunia
బుధవారం, 24 జూన్ 2020 (13:39 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే చర్యల్లో భాగంగా లాక్డౌన్ అమలవుతోంది. దీంతో రైల్వే శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుని దేశ వ్యాప్తంగా రైళ్లను నిలిపివేసింది. ఈ రైళ్లలో టిక్కెట్లు రిజర్వు చేసుకున్న ప్రయాణికులందరికీ పూర్తి మొత్తాన్ని రీఫండ్ చేసింది. 
 
అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆగస్టు నెల 15వ తేదీ వరకు సాధారణ రైళ్ళ రాకపోకలు పునరుద్ధరించే అవకాశాలు లేవని తెలుస్తోంది. దీంతో అప్పటివరకు రిజర్వేషన్ చేసుకున్న టిక్కెట్ల సొమ్మును తిరిగి చెల్లించాలని రైల్వే శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రైల్వే శాఖ దేశ వ్యాప్తంగా కేవలం 230 మెయిల్స్, ఎక్స్‌ప్రెస్ రైళ్లను మాత్రమే నడుపుతోంది. 

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments