Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనవరి ఒకటి నుంచి ఆన్‌లైన్ లావాదేవీలకు కొత్త రూల్స్... ఏంటవి?

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (08:57 IST)
భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) జనవరి ఒకటో తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. ముఖ్యంగా ఆన్‌లైన్ కార్డు లావాదేవీలపై ఆర్బీఐ ప్రవేశపెట్టిన కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. 
 
డెబిట్, క్రెడిట్ కార్డు వినియోగాదరుల భద్రతే లక్ష్యంగా గతంలో కష్టమర్ల కార్డు వివరాలను సేవ్ చేసుకోకుండా వ్యాపారులను నియంత్రిస్తూ ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. అలాగే, గత సెప్టెంబరు నుంచి కార్డు టోకనైజేషన్ సర్వీసులపై కూడా మార్గదర్శకాలను రిలీజ్ చేసింది. 
 
కార్డు వినియోగదారుల అనుమతితోనే కార్డు డాటా టొకనైజేషన్ ముందుకుసాగాలని అందులో పేర్కొంది. అంటే, యూనిక్ ఆల్గరిథమ్ జనరేటెడ్ కోడ్‌తో కార్డు వివరాలను రీప్లేస్ చేసేందుకు టోకనైజేషన్ సహకరిస్తుంది. అయితే, ఈ కొత్త మార్గదర్శకాలన్నీ వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జియో సినిమా ప్రీమియంలో ఈనెల‌ 15న కుంగ్ ఫూ పాండా 4

డ్రగ్స్ - సైబర్ నేరాల అరికట్టేందుకు ప్రయత్నం : నిర్మాత దిల్ రాజు

ఆయన సినిమాలో పార్ట్ కావడం నా కల : హీరోయిన్ మాల్వి మల్హోత్రా

శ్రీకృష్ణుడి గొప్పతనం అంశాలతో తెరకెక్కిన ‘అరి’ విడుదలకు సిద్ధం

గీతా ఆర్ట్స్ లోకి ఎంట్రీ ఇస్తున్న సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ నిహారిక ఎన్ఎం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

అత్యవసర న్యూరోసర్జరీతో 23 ఏళ్ల వ్యక్తిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

రోజూ తమలపాకు తినవచ్చా?

సహజంగా మెరుస్తున్న చర్మాన్ని పొందడంలో మీకు సహాయపడే 3 ప్రభావవంతమైన చిట్కాలు

తర్వాతి కథనం
Show comments