Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్బీఐ ద్రవ్య పాలసీ కీలక నిర్ణయాలు - పెరగనున్న వడ్డీ రేట్లు

Webdunia
బుధవారం, 8 జూన్ 2022 (13:31 IST)
భారత రిజర్వు బ్యాంకు ద్వైమాసిక సమీక్షా సమావేశం బుధవారం జరిగింది. బ్యాంకులకు ఆర్బీఐ ఇచ్చే రుణాల్లో రెపో రేటును 0.05 శాతం పెంచింది. దీంతో బ్యాంకులు ఇచ్చే రుణాలకు వడ్డీ రేట్లు కూడా పెరగనున్నాయి. అదేవిధంగా వృద్ధిరేటును 7.2 శాతంగా కొనసాగించింది. ద్రవ్యోల్బణం అంచనాలు 6.7 శాతానికి పెంచాయి. సర్దుబాటు విధానాన్ని ఆర్బీఐ ఉపసంహరించుకుంది. 
 
2022-23 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.2 శాతంగానే కొనసాగించినప్పటికీ ద్రవ్యోల్బణం అంచాలను మాత్రం పెంచింది. గతంలో 5.7 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఆర్బీఐ ఇపుడు దీన్ని 6.7 శాతానికి పెంచేసింది. 
 
అదేసమయంలో వృద్ధికి మద్దతుగా సర్దుబాటు విధానాన్ని ఆర్బీఐ కొనసాగిస్తూ చ్చింది. ఇటీవలే ఈ సర్దుబాటు విధానాన్ని రద్దు చేసింది. ఇపుడు దీన్నే కొనసాగిస్తున్నట్టు తెలిపింది మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటును 5.15 శాతానికి, బ్యాంకు రేటును  4.65 శాతానికి పెంచింది. తదుపరి ఆర్బీఐ ఎంపీసీ సమీక్ష ఆగస్టు 2 - 4వ తేదీల మధ్య ఉంటుందని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

సందీప్ కిషన్, రీతు వర్మ ల పై మజాకా లో రావులమ్మ సాంగ్ షూట్

తెలుగులో మాట్లాడేందుకు ప్రయత్నించు నిన్ను ఎక్కువగా ప్రేమిస్తారు

ఆ తెలుగు హీరోకు తెలుగు భాష రాదు.. కానీ ఎత్తుపై ఎగతాళి చేసేవారు : శ్వేతాబసు ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments