Webdunia - Bharat's app for daily news and videos

Install App

చమురు మంట చల్లారేదెప్పుడు.. మరోమారు పెరిగాయ్

Webdunia
ఆదివారం, 31 అక్టోబరు 2021 (09:37 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు పెరిగిపోతూనేవున్నాయి. గత ఐదు రోజులుగా ఈ పెట్రోల్ ధరలు పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్‌ కంపెనీలు ఆదివారం ఉదయం లీటరు పెట్రోల్‌, డీజిల్‌పై మరో 35 పైసల చొప్పున వడ్డించాయి. 
 
దీంతో న్యూఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.109.34, డీజిల్‌ రూ.98.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోల్‌ రూ.115.15, డీజిల్‌ రూ.106.23, కోల్‌కతాలో పెట్రోల్‌ రూ.109.79, డీజిల్‌ రూ.101.19, చెన్నైలో పెట్రోల్‌ రూ.106.04, డీజిల్‌ రూ.102.25కు పెరిగాయి.
 
ఇక హైదరాబాద్‌లో పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 39 పైసల చొప్పున పెరిగాయి. దీంతో లీటర్‌ పెట్రోల్‌ రూ.113.72కు చేరగా, డీజిల్‌ రూ.106.99కు పెరిగాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments