Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌: రూ.5వేలు పెట్టుబడి.. 3లక్షలు డిపాజిట్ చేస్తారు..

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (17:34 IST)
రికరింగ్‌ డిపాజిట్‌ చేసే వారికి పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ పథకంలో ఐదేళ్ల పాటు పెట్టుబడులు పెడితే మొదటి కంటే ఎక్కువ వడ్డీని పొందొచ్చు. అక్టోబర్‌-డిసెంబర్‌ 2023 త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయి. 
 
ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్టాపీస్‌ రికరింగ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను 20 బేసిస్‌ పాయింట్లు 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. 
 
కొత్త రేట్లు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తే గతంలో కంటే ఎక్కువ లాభం పొందొచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకం కింద దగ్గర్లోని పోస్టాఫీస్‌లో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 
 
ఈ అకౌంట్‌లో రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. పోస్టాఫీస్‌ ఆర్‌డీ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అయితే 3 ఏళ్ల తర్వాత ప్రీ-మెచ్యూర్ క్లోజర్‌ చేయవచ్చు. 
 
అంతేకాదు ఈ పథకంలో రుణాన్ని కూడా పొందొచ్చు. ఈ పథకంలో నెలకు రూ.5 వేలు డిపాజిట్‌ చేస్తే.. ఐదేళ్లలో మొత్తం రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Veronika: మంచు ఫ్యామిలీ వివాదం.. వెరోనికా ఏం చెప్పారు.. నాలుగోసారి గర్భం.. ట్రోల్స్‌పై ఫైర్

కుటుంబమంతా కలిసి చూడదగ్గ చిత్రం మ్యాడ్ స్క్వేర్ : చిత్ర యూనిట్

Nani: ఎనిమిది భాషల్లో నాని, శ్రీకాంత్ ఓదెల చిత్రం ది ప్యారడైజ్

ఉగాది పురస్కారాలలో మీనాక్షి చౌదరి, సాక్షి వైద్యకు బుట్టబొమ్మ అవార్డ్

సంతాన ప్రాప్తిరస్తు నుంచి విక్రాంత్, చాందినీ చౌదరి ల రొమాంటిక్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

Coconut Oil: మహిళలూ రాత్రిపూట కొబ్బరినూనెను ముఖానికి రాసుకుంటే?

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments