Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌: రూ.5వేలు పెట్టుబడి.. 3లక్షలు డిపాజిట్ చేస్తారు..

Webdunia
శుక్రవారం, 27 అక్టోబరు 2023 (17:34 IST)
రికరింగ్‌ డిపాజిట్‌ చేసే వారికి పోస్టాఫీస్‌ గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఈ పథకంలో ఐదేళ్ల పాటు పెట్టుబడులు పెడితే మొదటి కంటే ఎక్కువ వడ్డీని పొందొచ్చు. అక్టోబర్‌-డిసెంబర్‌ 2023 త్రైమాసికంలో అన్ని చిన్న పొదుపు పథకాలపై కొత్త రేట్లు వర్తిస్తాయి. 
 
ఈ క్రమంలోనే ఆర్థిక మంత్రిత్వ శాఖ పోస్టాపీస్‌ రికరింగ్ డిపాజిట్‌లపై వడ్డీ రేట్లను 20 బేసిస్‌ పాయింట్లు 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. 
 
కొత్త రేట్లు అక్టోబర్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ రికరింగ్ డిపాజిట్‌లో ఇన్వెస్ట్ చేస్తే గతంలో కంటే ఎక్కువ లాభం పొందొచ్చు. రికరింగ్ డిపాజిట్ పథకం కింద దగ్గర్లోని పోస్టాఫీస్‌లో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. 
 
ఈ అకౌంట్‌లో రూ.100 నుంచి పెట్టుబడులు పెట్టొచ్చు. పోస్టాఫీస్‌ ఆర్‌డీ మెచ్యూరిటీ వ్యవధి ఐదేళ్లు ఉంటుంది. అయితే 3 ఏళ్ల తర్వాత ప్రీ-మెచ్యూర్ క్లోజర్‌ చేయవచ్చు. 
 
అంతేకాదు ఈ పథకంలో రుణాన్ని కూడా పొందొచ్చు. ఈ పథకంలో నెలకు రూ.5 వేలు డిపాజిట్‌ చేస్తే.. ఐదేళ్లలో మొత్తం రూ.3 లక్షలు డిపాజిట్‌ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

Niharika: సంప్రదాయం దుస్తులతో పెండ్లి కూతురులా ముస్తాబయిన నీహారిక కొణిదల

ఒక్క కూలీ కోసం యుద్ధమే జరుగుతోందని చెప్పే రజనీకాంత్ కూలీ ట్రైలర్

అర్జున్ రెడ్డి టైంలోనే సుకుమార్ తో సినిమా అనుకున్నాం : విజయ్ దేవరకొండ

ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్ టైన్ మెంట్ తో లిటిల్ హార్ట్స్ సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

తర్వాతి కథనం
Show comments