Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణెం.. రిలీజ్ చేసిన ప్రధాని మోడీ

Webdunia
సోమవారం, 24 డిశెంబరు 2018 (16:19 IST)
మాజీ ప్రధానమంత్రి, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకార్థం రూ.100 నాణాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం రిలీజ్ చేశారు. వాజ్‌పేయి జయంతి వేడుకలకు ఒక రోజు ముందే ఈ నాణేంను విడుదల చేయడం గమనార్హం. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, 'అటల్‌జీ ఇక మనతో లేరన్న విషయాన్ని నమ్మేందుకు మనసు అంగీకరించడం లేదు. సమాజంలోని అన్ని వర్గాల నుంచి ప్రేమాభిమానాలు అందుకున్న అరుదైన నాయకుడాయన' అని కొనియాడారు. 
 
కాగా, ఈ నాణేనికి మాజీ ప్రధాని వాజ్‍పేయి చిత్రంతో హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఆయన పేరును ముద్రించారు. అలాగే, వాజ్‌పేయి చిత్రం కింద జనన మరణ సంవత్సరాలను కూడా చూడొచ్చు. మరోవైపు అశోక చక్రం, సత్యమేవ జయతే నినాదం, రూ.100 అంకెతో పాటు భారతదేశం పేరును హిందీ, ఇంగ్లీషులో ముద్రించారు. ఈ నాణెం బరువు 35 గ్రాములు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments