Webdunia - Bharat's app for daily news and videos

Install App

రైతన్నలకు గుడ్ న్యూస్... ఏంటదో తెలుసా?

Webdunia
మంగళవారం, 13 అక్టోబరు 2020 (13:39 IST)
రైతన్నలకు గుడ్ న్యూస్. కేంద్ర సర్కారు పీఎం కిసాన్ స్కీమ్ నుంచి కొత్త స్కీమ్ అందుబాటులోకి తెచ్చింది. అదే ప్రధాన్ మంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన. ఈ స్కీమ్‌లో రైతులు చేరొచ్చు. ఈ స్కీమ్‌లో చేరిన రైతులకు ప్రతి నెలా రూ.3,000 లభిస్తాయి. అయితే దీని కోసం రైతులు ముందు నుంచే ప్రతి నెలా చిన్న మొత్తంలో డబ్బులు కడుతూ రావాలి. ఇది పెన్షన్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. 
 
పీఎం కిసాన్ స్కీమ్‌లో చేరిన వారు ఆటోమేటిక్‌గానే ఎలాంటి డాక్యుమెంట్లు లేకుండా కిసాన్ మాన్‌ధన్ యోజన స్కీమ్‌లో చేరొచ్చు. డబ్బులు ఆటోమేటిక్‌గానే బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవుతాయి. 60 ఏళ్లు దాటిన రైతులు ప్రతి నెలా రూ.3,000 పొందొచ్చు. అంటే సంవత్సరానికి రూ.36,000 వస్తాయని చెప్పుకోవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉన్న రైతులు ఎవరైనా సరే కిసాన్ మాన్ ధన్ యోజన పథకంలో చేరొచ్చు. 
 
నెలకు రూ.55 నుంచి రూ.200 మధ్యలో చెల్లిస్తూ రావొచ్చు. మీ వయసు ప్రాతిపదికన మీరు చెల్లించాల్సిన డబ్బులు మారతాయి. 18 ఏళ్లకే స్కీమ్‌లో చేరితే నెలకు రూ.55 కట్టాలి. 5 ఏకరాలకు లోపు పొలం ఉండాలి. అంతేకాకుండా ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌వో స్కీమ్స్‌లో చేరిన వారు ఈ స్కీమ్‌లో చేరేందుకు అనర్హులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kaml hasan: వన్ రూల్ నో లిమిట్స్ అంటూ థగ్ లైఫ్ విడుదల తేదీ పోస్టర్ వచ్చేసింది

నవీన్ చంద్ర, షాలినీ వడ్నికట్టి జంటగా 28°C చిత్రం

సంతాన ప్రాప్తిరస్తు మూవీ నుంచి నాలో ఏదో.. లిరికల్ సాంగ్

నాట్స్ సంస్థ లోగో లోనే భాష, సేవ ఉన్నాయి : సినీ ప్రముఖులు

Nidhhi Agerwal: నేను హీరోతో డేటింగ్ చేయకూడదు.. నిధి అగర్వాల్ చెప్తున్నందేంటి.. నిజమేంటి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments