Webdunia - Bharat's app for daily news and videos

Install App

70 యేళ్ళ చరిత్రలో తొలిసారి... చేతులెత్తేసిన ప్రధాని మోడీ

దేశ చరిత్రలోనే ఎన్నూడూ చూడని విధంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.08కి చేరగా, డీజిల

Webdunia
మంగళవారం, 29 మే 2018 (15:15 IST)
దేశ చరిత్రలోనే ఎన్నూడూ చూడని విధంగా పెట్రోల్, డీజల్ ధరలు పెరిగాయి. ఈ ధరలను అదుపు చేయలేక ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు చేతులెత్తేసింది. ఫలితంగా హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.83.08కి చేరగా, డీజిల్ రూ.75.35కి చేరింది. అలాగే, దేశ వాణిజ్య రాజధాని ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.86కు చేరింది.
 
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత పెట్రోల్ ధరలు ఈ స్థాయిలో చేరుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ ధరల పెరుగుల నిత్యావసర వస్తు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఫలితంగా నిత్యావసర వస్తు ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీంతో ఇటు వాహనదారులు బెంబేలెత్తిపోతుంటే.. అటు ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. 
 
15 రోజుల క్రితం ఉన్న ధరలతోపోల్చితే.. ఇప్పుడు 5 నుంచి 10 రూపాయల ధరలు పెరిగాయని చెబుతున్నారు వినియోగదారులు. నాలుగు రోజుల క్రితం వరకు రూ.15 ఉన్న ఆలుగడ్డ.. ఇపుడు రూ.25కి చేరింది. అదేవిధంగా బెండకాయలు రూ.32, టమోటా రూ.20, పచ్చిమిర్చి రూ.50, దొండ రూ.20, బీట్ రూట్ రూ.17, వంకాయ రూ.20, క్యారెట్ రూ.25, క్యాలిఫ్లవర్ రూ.50, బీరకాయ రూ.50, ఫ్రెండ్ బీన్స్ రూ.90గా ఉన్నాయి. 

సంబంధిత వార్తలు

వరలక్ష్మీ శరత్ కుమార్‌ శబరి లో అనగనగా.. పాట విడుదల చేసిన చంద్రబోస్

బుల్లెట్ మంచి సినిమా అందుకే 50 రోజులు పూర్తిచేసుకుంది : చిత్ర యూనిట్

C.D ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఎల్.బి.స్టేడియంలో రామ్‌చరణ్ గేమ్ ఛేంజర్ క్లయిమాక్స్ - తాజా అప్ డేట్

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments