Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడు .. 16 రోజుల్లో 14 సార్లు పెరిగిన ఇంధన ధరలు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:18 IST)
దేశంలో ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు మరో 80 పైసల భారాన్ని చమురు సంస్థలు విధించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 105.41గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.67 వద్దకు చేరుకుంది.  తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 
 
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49కు చేరగా.. డీజిల్ ధర రూ. 105.49గా ఉంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటర్ పెట్రోల్, డీజిల్ పై వరుసగా 87, 83 పైసలు మేర పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 121.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 106.87 వద్దకు చేరుకుంది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్ లో థగ్ లైఫ్ రియల్ రివ్యూ

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments