Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో బాదుడు .. 16 రోజుల్లో 14 సార్లు పెరిగిన ఇంధన ధరలు

Webdunia
బుధవారం, 6 ఏప్రియల్ 2022 (11:18 IST)
దేశంలో ఇంధనం ధరలు పెరిగిపోతున్నాయి. గడిచిన 16 రోజుల్లో 14 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. పెట్రోల్, డీజిల్ పై లీటర్ కు మరో 80 పైసల భారాన్ని చమురు సంస్థలు విధించాయి. 
 
దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 105.41గా ఉండగా.. డీజిల్ ధర రూ. 96.67 వద్దకు చేరుకుంది.  తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంధన ధరలు భారీగా పెరిగాయి. 
 
హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​పై 90 పైసలు, డీజిల్ పై 87 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. దీంతో లీటర్ పెట్రోల్ ధర రూ. 119.49కు చేరగా.. డీజిల్ ధర రూ. 105.49గా ఉంది. 
 
మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో లీటర్ పెట్రోల్, డీజిల్ పై వరుసగా 87, 83 పైసలు మేర పెరిగింది. దీంతో పెట్రోల్ ధర రూ. 121.26గా ఉండగా.. డీజిల్ ధర రూ. 106.87 వద్దకు చేరుకుంది.  

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments