Webdunia - Bharat's app for daily news and videos

Install App

మండిపోతున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. పేలుతున్న జోకులు, మీమ్స్

Webdunia
బుధవారం, 30 మార్చి 2022 (10:28 IST)
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. 8 రోజుల్లో 80 పైసలు గరిష్టంగా పెరిగిన ఇంధన ధరలు బుధవారం సెంచరీ కొట్టాయి. దేశ రాజధాని డిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ.100.21కు చేరుకుంది. మొత్తంగా లీటరు పెట్రోల్‌పై రూ.4.80 వరకు ధర పెరిగింది. పెట్రోల్‌తో పాటు డీజిల్ రేట్లు కూడా భగ్గుమంటున్నాయి. ఢిల్లీలో లీటరు డీజిల్ రేటు రూ.90.77 నుంచి రూ.91.47 పెరిగింది.
 
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నింటిల్లో ధరలు మండుతున్నాయి. హైదరాబాద్‌లో అయితే ఏకంగా లీటరు పెట్రోల్ ధర రూ.113.61, లీటరు డీజిల్ ధర రూ.99.84కు పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటంపై నెటిజన్లు చేస్తోన్న జోకులు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.
 
కోహ్లి కంటే ముందే పెట్రోల్ సెంచరీ కొట్టిందంటూ ఒక యూజర్ ట్వీట్ చేశాడు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం సామాన్యుని చెంపలు వాయిస్తుందంటూ మరో యూజర్ ట్వీట్ చేశారు. ఇలా ఇంధన ధరలపై సోషల్ మీడియాలో జోకులు, మీమ్స్ పేలుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments