Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం తగ్గిస్తుందా?

Webdunia
మంగళవారం, 12 ఏప్రియల్ 2022 (20:23 IST)
పెట్రోల్, డీజిల్ ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించేందుకు పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
మరోవైపు పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం కింద రూ.27.90, లీటరు డీజిల్‌పై రూ.21.80 ఆదాయం వస్తోందని ఆర్థిక మంత్రిత్వ శాఖ గతేడాది లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
ఏప్రిల్ 10వ తేదీ నుంచి పెట్రోల్, డీజిల్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత 19 రోజుల్లో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం ఇది ఆరోసారి. మార్చి 22 నుంచి చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరల మోత మోగిస్తున్నాయి. 
 
అలాగే దేశీయంగా ఎల్పీజీ సిలిండర్ల ధరలను స్థిరంగా ఉంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అయితే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు మాత్రం మరోసారి పెరగవచ్చునని సమాచారం.

సంబంధిత వార్తలు

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments