Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెంచరీకి చేరువలో పెట్రోల్ ధర.. మోడీ హయాంలో సరికొత్త రికార్డు

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థా

Webdunia
శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (14:49 IST)
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో శుక్రవారం ఆల్‌టైమ్ రికార్డు సృష్టించాయి. ఫలితంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రికార్డు స్థాయిలో లీటర్ పెట్రోల్ రూ.87.39కి చేరింది. రూ.90 దాటడానికి మరెన్నో రోజులు పట్టదంటూ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
 
అలాగే, ఇతర రాష్ట్రాల్లో కూడా పెట్రోల్ ధరలు రూ.80లను దాటేసింది. మధ్యప్రదేశ్‌లో మునుపెన్నడూ లేని విధంగా లీటర్ పెట్రోల్ రూ.85.80కి చేరింది. ఢిల్లీలో రూ.79.99కి పెట్రోల్ ధరలు చేరుకోగా, డీజిల్ 72.07 అయింది. ఇదే తరహాలో డీజిల్ ధరలు సైతం చుక్కలనంటుతున్నాయి. 
 
ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.72.07కు చేరింది. గురువారం ఈ ధర రూ.71.55గా ఉంది. ముంబైలోనూ డీజిల్ ధర గణనీయంగా పెరిగిపోయింది. మిగతా రాష్ట్రాల్లోనూ డీజిల్ ధర రూ.75-77 మధ్య ఊగిసలాడుతోంది. చెన్నైలో కూడా లీటరు పెట్రోల్ ధర రూ.82గా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments