Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాహనదారులకు పెట్రోల్ మంట.. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు

Webdunia
శనివారం, 26 మార్చి 2022 (10:09 IST)
వాహనదారులకు మరోసారి పెట్రో మంట తగిలింది. లీటర్ పెట్రోల్‌పై 80 పైసలు, లీటర్ డీజిల్ పై 80 పైసలు పెంచుతూ దేశంలో ఉన్న చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 
 
వారం రోజుల్లో నాలుగో సారి పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. గడిచిన 5 రోజుల్లో 4 సార్లు ధరలు పెరగగా.. లీటర్ పెట్రోల్ ధరపై రూ. 3.20 వరకు పెరిగింది. 
 
కాగా తాజా ధర ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 111.71 కు చేరుకుంది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 98.30 కి చేరింది.
 
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 113.56 కి చేరింది. అలాగే లీటర్ డీజిల్ ధర రూ. 99.54కు చేరుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Modi: మార్క్ శంకర్ కోలుకుంటున్నాడు - మోదీ, చంద్రబాబుకు ధన్యవాదాలు : పవన్ కళ్యాణ్

NTR: ఎన్.టి.ఆర్., ప్రశాంత్ నీల్ చిత్రం డ్రాగన్ అప్ డేట్

Akhil: పుట్టేటప్పుడు పేరు ఉండదు. పోయేటప్పుడు ఊపిరి ఉండదు - అఖిల్.. లెనిన్ గ్లింప్స్

Prabhas: రాజాసాబ్ రిలీజ్ కోసం తిరుపతి, శ్రీకాళహస్తి ఆలయాలను దర్శించిన మారుతి

Vijayashanti : కళ్యాణ్ రామ్, విజయశాంతి పై ముచ్చటగా బంధాలే.. పాట చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉల్లిపాయ నూనె లేదా జ్యూస్ ఏది మంచిది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో ది బేర్ హౌస్ స్టోర్ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments