Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగదారులకు ఊరట : స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (10:05 IST)
దేశంలో పెట్రోల్ వినియోగదారులు స్వల్పంగా ఊరట చెందారు. గత కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్‌ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించాయి.
 
అలాగే, డీజిల్‌పై 18 పైసలు కోతపెట్టాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.101.64, డీజిల్‌ ధర రూ.89.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోలు రూ.107.66, డీజిల్‌ 96.64గా ఉంది. 
 
ఇకపోతే, చెన్నైలో పెట్రోలు రూ.99.32, డీజిల్‌ 93.66, కోల్‌కతాలో పెట్రోలు రూ.101.93, డీజిల్‌ 92.13, బెంగళూరులో పెట్రోలు రూ.105.13, డీజిల్‌ 94.49గా ఉన్నాయి. ఇక తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69, డీజిల్‌ రూ.97.15కి తగ్గాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments