Webdunia - Bharat's app for daily news and videos

Install App

వినియోగదారులకు ఊరట : స్వల్పంగా తగ్గిన పెట్రోల్ ధరలు

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (10:05 IST)
దేశంలో పెట్రోల్ వినియోగదారులు స్వల్పంగా ఊరట చెందారు. గత కొన్ని రోజులుగా సామాన్యులకు చుక్కలు చూపెడుతున్న పెట్రోల్‌ ధరలు ఆదివారం స్వల్పంగా తగ్గాయి. 35 రోజుల తర్వాత దేశీయ చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌పై 20 పైసల మేర తగ్గించాయి.
 
అలాగే, డీజిల్‌పై 18 పైసలు కోతపెట్టాయి. దీంతో దేశరాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.101.64, డీజిల్‌ ధర రూ.89.07కు చేరాయి. అదేవిధంగా ముంబైలో పెట్రోలు రూ.107.66, డీజిల్‌ 96.64గా ఉంది. 
 
ఇకపోతే, చెన్నైలో పెట్రోలు రూ.99.32, డీజిల్‌ 93.66, కోల్‌కతాలో పెట్రోలు రూ.101.93, డీజిల్‌ 92.13, బెంగళూరులో పెట్రోలు రూ.105.13, డీజిల్‌ 94.49గా ఉన్నాయి. ఇక తాజా తగ్గింపుతో హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.105.69, డీజిల్‌ రూ.97.15కి తగ్గాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Allu Arjun: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందే పుష్ప-2 డైలాగ్ చెప్పిన అల్జు అర్జున్ (video)

Anirudh Ravichander: కావ్య మారన్‌ను వివాహం చేసుకోబోతున్న అనిరుధ్?

Manchu Lakshmi: నేను లండన్ వెళ్లలేదు.. ముంబై వెళ్ళాను.. మంచు లక్ష్మి (video)

Prabhas: ప్రభాస్, మారుతీ, థమన్ నవ్వులోంచి రాజా సాబ్ టీజర్ రాబోతుంది

తెలంగాణ గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డ్స్‌ వేడుకను విజయంవంతం చేయాలి :దిల్‌ రాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments