Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bullet Bandi: ఒక్క డ్యాన్స్‌తో ఓవర్ నైట్ సెలబ్రిటీ, ఎవరు..?

Webdunia
ఆదివారం, 22 ఆగస్టు 2021 (00:01 IST)
ఒకే ఒక్క పాట ఆమెను సెలబ్రిటీని చేసేసింది. అసలు ఆమె వేసిన డ్యాన్స్ అందరినీ బాగా ఆకట్టుకుంది. పెళ్ళి కొడుకు ఉండగానే అతని ముందుగానే ఇష్టమొచ్చినట్లు డ్యాన్స్ వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. మొదట్లో పెళ్ళి కొడుకు కాసేపు డ్యాన్స్ వేశాడు కానీ ఆ తరువాత ఎక్కువసేపు డ్యాన్స్ వేయలేకపోయాడు. ఆ యువతి ఎవరన్నది ఇప్పుడు అందరిలోను ఆసక్తికరంగా మారింది.
 
ఆమె పేరు సాయిశ్రియ. మంచిర్యాలకు చెందిన యువతి. అటవీశాఖ ఉద్యోగి ఎఫ్ఎస్ ఓ రాము, సురేఖ దంపతుల పెద్ద కుమార్తె. రామక్రిష్ణాపూర్‌కు చెందిన ఆకుల అశోక్‌తో ఈనెల 14వ తేదీన వివాహం జరిగింది. అయితే ఈ వివాహం జరిగిన తరువాత ఇంటికి వచ్చినప్పుడు భార్యాభర్తలిద్దరూ డ్యాన్స్ వేశారు. 
 
సాయిశ్రియ మాత్రం ఎంతో అద్భుతంగా డ్యాన్స్ వేసింది. ఆ వీడియో కాస్త బాగా వైరల్ అయ్యింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. అసలు ఆ యువతి అన్న విషయాన్ని అందరూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక సాధారణ యువతి ఆ స్థాయిలో డ్యాన్స్ వేయడంతో అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ డ్యాన్స్‌తో బుల్లెట్ బండికి పాటకు మంచి పేరే వచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమిటీ కుర్రోళ్ళు నుంచి ‘ప్రేమ గారడీ..’ లిరిక‌ల్ సాంగ్ విడుద‌ల‌

సమంతను పక్కనబెట్టి రష్మికను తీసుకున్న బిటౌన్?

అరవింద్ కృష్ణ SIT.. ఆశ్చర్యపరుస్తున్న సూపర్ హీరో లుక్

14 చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ 39 సంవత్సరాల తర్వాత చేస్తున్న కల్కి 2898 AD

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

7 ఆరోగ్య సూత్రాలతో గుండెపోటుకి చెక్

జుట్టు ఊడిపోతుందా? ఇవి కూడా కారణం కావచ్చు

బెండ కాయలు ఎందుకు తినాలో తెలుసా?

పాలుతో చేసే టీ తాగితే కలిగే ప్రయోజనాలు ఏమిటి?

పచ్చిమిరపకాయలను నానబెట్టిన నీటిని తాగితే?

తర్వాతి కథనం
Show comments