Webdunia - Bharat's app for daily news and videos

Install App

పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు..

Webdunia
బుధవారం, 23 మార్చి 2022 (19:19 IST)
కరోనా కారణంగా రద్దయిన ప్యాసింజర్ రైళ్లు, డెమో రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. ఈ నెల 27, 28, 29వ తేదీల్లో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 23 రైళ్లను పునరుద్ధరించనున్నట్లు స్పష్టం చేసింది. 
 
ఇందులో 8 ప్యాసింజర్ రైళ్లు కాగా.. 15 డెమో రైళ్లు ఉన్నాయి. ఇక వాటిల్లో ప్రస్తుతం 23 రైళ్లను పునరుద్దరిస్తోంది.  
 
ఈ నెల 27, 28,29 తేదీల్లో పట్టాలెక్కనున్న ప్యాసింజర్ రైళ్లు ఇవే..
నడికుడి – మాచర్ల – నడికుడి(67279-80),
గుంటూరు – తెనాలి – రేపల్లి(67209-10) ప్యాసింజర్ రైళ్లు ఈ నెల 28న పట్టాలెక్కనుండగా.. 
కాచిగూడ – మేడ్చల్ – కాచిగూడ(57307-08) మార్చి 27వ తేదీన, 
నరసాపురం – భీమవరం – నరసాపురం(17264-63) మార్చి 28న ప్రారంభం కానున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గరివిడి లక్ష్మి గాయనే కాదు ఉద్యమమే ఆమె జీవితం.. ఆనంది కి ప్రశంసలు

ఏఎం రత్నంపై ఫిర్యాదులు - 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కు చిక్కులా?

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments