Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆటాడుకునే నోటు కాదు... కొత్త రూ.20 నోటు... చూడండి మరి...

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (14:45 IST)
కరెన్సీ నోట్లకు ఇచ్చిన రంగులపై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రూ. 2000, రూ. 50 నోట్లతో పాటు మరికొన్ని నోట్లు చిన్నపిల్లలు ఆడుకునే ప్లేయింగ్ నోట్లంటూ విమర్శలు వచ్చాయి. ఆ సంగతి అలా వుంచితే తాజాగా ఆర్బీఐ రూ. 20 నోటుని విడుదల చేస్తోంది. ఈ నోటు లేత ఆకుపచ్చ రంగులో వుండి దానిపై కొత్త ఆర్టీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది.
 
రూ. 20 నోటుపై ముందు భాగంలో గాంధీజీ దర్శనమిస్తుండగా ప్రక్కనే అశోకుడి స్థూపం వుంది. మైక్రో లెటర్స్ రూపంలో ఆర్బీఐ, భారత్, ఇండియా అనేవి వున్నాయి. నోటు వెనక భాగంలో ఎల్లోరా గుహలకు సంబంధించిన బొమ్మ ఉంది. కాగా ఈ కొత్త నోటు వచ్చినా పాత రూ. 20 నోటు చెలామణిలోనే వుంటుందని వెల్లడించింది ఆర్బీఐ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

టాలీవుడ్ నిర్మాత వేదరాజు టింబర్ మృతి

తొలి చిత్రానికి సంతకం చేసిన మత్తుకళ్ల మోనాలిసా (Video)

చేసిన షూటింగ్ అంతా డస్ట్ బిన్ లో వేసిన హీరో?

జీవా, అర్జున్ సర్జా - అగత్యా రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్

ప్రభాస్ భారీ యాక్షన్ సీన్స్ క్రియేటివ్ గా ఎలా చేస్తున్నాడో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆత్రేయపురం పూతరేకులను తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా?

ఇబ్బంది పెట్టే మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఖాళీ కడుపుతో వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

తర్వాతి కథనం
Show comments