ఆటాడుకునే నోటు కాదు... కొత్త రూ.20 నోటు... చూడండి మరి...

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (14:45 IST)
కరెన్సీ నోట్లకు ఇచ్చిన రంగులపై ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా రూ. 2000, రూ. 50 నోట్లతో పాటు మరికొన్ని నోట్లు చిన్నపిల్లలు ఆడుకునే ప్లేయింగ్ నోట్లంటూ విమర్శలు వచ్చాయి. ఆ సంగతి అలా వుంచితే తాజాగా ఆర్బీఐ రూ. 20 నోటుని విడుదల చేస్తోంది. ఈ నోటు లేత ఆకుపచ్చ రంగులో వుండి దానిపై కొత్త ఆర్టీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సంతకం ఉంది.
 
రూ. 20 నోటుపై ముందు భాగంలో గాంధీజీ దర్శనమిస్తుండగా ప్రక్కనే అశోకుడి స్థూపం వుంది. మైక్రో లెటర్స్ రూపంలో ఆర్బీఐ, భారత్, ఇండియా అనేవి వున్నాయి. నోటు వెనక భాగంలో ఎల్లోరా గుహలకు సంబంధించిన బొమ్మ ఉంది. కాగా ఈ కొత్త నోటు వచ్చినా పాత రూ. 20 నోటు చెలామణిలోనే వుంటుందని వెల్లడించింది ఆర్బీఐ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'అఖండ్-2' ప్రీమియర్ షోలు రద్దు.. ఎందుకో తెలుసా?

సినిమా పెట్టుబడి రూ.50 లక్షలు.. 54రోజుల్లో రూ.100 కోట్ల కలెక్షన్లు

టాలీవుడ్ ప్రముఖులతో సమావేశమైన కొరియన్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ యూ ఇన్-సిక్

సినిమాకు శృంగారం, సెక్సువల్ డిజైర్స్ ఇతివృత్తంగా తీసుకున్నా : ఎన్ హెచ్ ప్రసాద్

Aadi Pinishetti: ఆది పినిశెట్టి థ్రిల్లర్ మూవీ డ్రైవ్ రిలీజ్ కు సిద్దం.

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

నిజామాబాద్‌లో విద్యార్ధుల కోసం నాట్స్ దాతృత్వం, నిర్మలా హృదయ్ హైస్కూల్‌కి డిజిటల్ బోర్డులు

తర్వాతి కథనం
Show comments