Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇద్దరు మహిళలపై భర్త అత్యాచారం.. వీడియో తీసిన భార్య.. చివరికి?

Webdunia
శనివారం, 27 ఏప్రియల్ 2019 (14:39 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడిన భర్తను వీడియో తీసిన భార్య బెదిరింపులకు పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లో ముజాఫర్ నగర్‌కు చెందిన సంజీవి లోహన్ అనే వ్యక్తి ఇద్దరు మహిళలను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. 
 
ఈ తతంగాన్ని సంజీవి భార్య అతనికి తెలియకుండా వీడియో తీసింది. కొద్ది రోజుల అనంతరం సంజీవి అత్యాచారానికి పాల్పడిన మహిళల్ని ఆ వీడియో చూపించి బెదిరించి.. మళ్లీ అత్యాచారానికి పాల్పడాలనుకున్నాడు. 
 
కానీ సంజీవి భార్య తాను తీసిన వీడియోను భర్తకు చూపెట్టింది. అంతేగాకుండా ఇలాంటి చర్యలకు పాల్పడితే పోలీసులకు ఈ వీడియోలను ఫార్వర్డ్ చేస్తానని బెదిరింది. దీంతో భర్త షాకయ్యాడు. అంతేగాకుండా సంజీవి చేత అత్యాచారానికి గురైన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంజీవిని పోలీసులు అరెస్ట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తమన్నా కెరీర్‌కు 20 యేళ్లు... యాక్టింగ్‌ను ఓ వృత్తిగా చూడలేదంటున్న మిల్కీబ్యూటీ!

ఎన్టీఆర్ వల్లే తాను ఈ స్థాయిలో ఉన్నాను : కె.రాఘవేంద్ర రావు

ఆర్య 2, ఆదిత్య 369 సినిమాలకు అంతక్రేజ్ దక్కలేదా?

సీతారాములు, రావణుడు అనే కాన్సెప్ట్‌తో కౌసల్య తనయ రాఘవ సిద్ధం

మరో వ్యక్తితో శృంగారం కోసం భర్తను మర్డర్ చేసే రోజులొచ్చాయి, నీనా గుప్తాకి రివర్స్ కామెంట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments