Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి షాక్.. ఎందుకంటే?

Webdunia
గురువారం, 2 డిశెంబరు 2021 (17:33 IST)
కొత్త ఏడాది కారు కొనాలనుకునే వారికి షాకింగ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి దేశీ దిగ్గజ కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ కార్ల ధరలు పెరగబోతున్నాయి. కానీ కార్ల ధరలు ఎంత మేర పెరుగుతాయనే విషయం ఇంకా తెలియరాలేదు.  
 
చిప్ కొరత కారణంగా సెమీ కండక్టర్స్ ధరలు పెరిగిపోయాయి. దీంతో కార్ల కంపెనీలపై ఒత్తిడి నెలకొంది. అందుకే కార్ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి. 
 
అంతేకాకుండా మరోవైపు స్టీల్, అల్యూమినియం వంటి పలు ముడిపదార్ధాల ధరలు కూడా పెరిగాయి. దీంతో కార్ల ఉత్పత్తి వ్యయాలు పెరిగాయి. అందుకే మారుతీ సుజుకీ కార్ల ధరలు పెంచుతున్నట్లు ప్రకటించింది. జనవరి నుంచి రేట్ల పెంపు అమలులోకి వస్తుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా ఎక్స్ ఖాతా హ్యాక్ రికవరీ అయింది... : శ్రేయా ఘోషల్ (Video)

హీరోయిన్ శ్రీలీలకు చేదుఅనుభవం - చేయిపట్టుకుని లాగిన అకతాయిలు (Video)

జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు మాతృవియోగం..

శ్రద్ధా కపూర్ అచ్చం దెయ్యంలానే నవ్వింది... అందుకే ఎంపిక చేశాం...

"ఏదైనా నేల మీద ఉన్నపుడే చేసేయ్యాలి... పుడతామా ఏంటి మళ్ళీ" అంటున్న చెర్రీ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments