Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోస్టాఫీస్‌ సేవింగ్ స్కీమ్స్.. రూ.1000ల నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు..!

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (19:36 IST)
పోస్టాఫీస్‌లో కొన్ని రకాల సేవింగ్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటి వలన మంచి రాబడి పొందవచ్చు. ముఖ్యంగా కిసాన్ వికాస్ పత్ర అనే స్కీమ్ వుంది. మీరు కనుక దీనిలో ఇన్వెస్ట్ చేసారంటే డబ్బులు రెట్టింపు అవుతాయి. 
 
మీ డబ్బులు 124 నెలల్లో రెట్టింపు అవుతాయి. రూ.1000 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. లిమిట్ అంటూ ఏమి లేదు గమనించండి. ఇది వన్‌టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్. ప్రస్తుతం కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌పై 6.9 శాతం వడ్డీ వస్తోంది.
 
అదే విధంగా దీని వలన ఎలాంటి రిస్క్ కూడా ఉండదు. పక్కాగా డబ్బులు రెట్టింపు అవుతాయి కూడా. మీరు ఎంత డబ్బైనా ఈ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో రూ.4 లక్షలు పెడితే రూ.8 లక్షలు పొందొచ్చు. అదే విధంగా మీరు రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు తీసుకోవచ్చు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విడుదలకు సంతోష్ శోభన్ చిత్రం జోరుగా హుషారుగా షికారు పోదమ

Subhasree : బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ, నిర్మాత అజయ్ మైసూర్ నిశ్చితార్థ వేడుక

Adivi Sesh : డకాయిట్ డబ్బింగ్ టెస్ట్ పూర్తి చేసిన అడివి శేష్

మోగ్లీ 2025 కోసం 15 రోజుల భారీ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్‌ పూర్తి

వనాలు బాగుంటే జనాలు బాగుంటారనే కథతో కలివి వనం చిత్ర టీజర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments