Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐదు వందలకు చేరిన కిలో క్యారెట్

Webdunia
మంగళవారం, 12 జులై 2022 (15:55 IST)
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారిపోతున్నాయి. తాజాగా కూరగాయల ధరలు కూబా లంకలో భగ్గుమంటున్నాయి. 
 
కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది. బంగాళాదుంపలు రెండు వందలు దాటేశాయి. గ్రామ్ వెల్లుల్లి రూ.150 దాటేసింది. కిలో క్యారెట్ ధర ఏకంగా ఐదు వందలకు చేరువైంది. కిలో టమోటాలు శ్రీలంక రూపాయల్లో 150కి చేరింది. 
 
ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో, రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. కొలంబోలో ఆర్థిక గందరగోళంలో కూరుకుపోవడంతో రోజువారీ ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరిగాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments