Webdunia - Bharat's app for daily news and videos

Install App

భోజనం చేస్తే రూ.31.66 కోట్లా?

Webdunia
గురువారం, 6 జూన్ 2019 (11:33 IST)
అవును.. ఓ వెరైటీ వేలంలో.. భోజనం చేస్తే రూ.31.66 కోట్లు. ఈ మొత్తాన్ని ఓ యువకుడు దక్కించుకున్నాడు. షేర్ మార్కెట్ జాంబవంతుడు అయన వారెన్ బఫెట్.. మధ్యాహ్న భోజనం తీసుకునేందుకు గాను ఈ ఏడాది జరిపిన వేలంలో జస్టిన్ సన్ అనే చైనా యువకుడు గెలుపొందాడు. 
 
శాన్ ఫ్రాన్సిస్కోలో క్లైంట్ అనే స్వచ్ఛంధ సంస్థ కోసం గత 19 సంవత్సరాల పాటు ఇలాంటి విభిన్న వేలాన్ని నిర్వహిస్తోంది వారెన్ బఫెట్. ఈ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని ఆ సంస్థకు పంపుతుంది. ఈ వేలంలో జస్టిన్ గేట్ వేలానికి దాదాపు 31.66 కోట్లు చెల్లించాడు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కూతురు కిరోసిన్ తాగిందని నా భార్య ఫోన్ చేసింది, ఇక నా పరిస్థితి: తనికెళ్ల భరణి

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చెరుకు రసం ఆరోగ్య ప్రయోజనాలు ఇవే

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తర్వాతి కథనం
Show comments