కస్టమర్ల కోసం కొత్త ప్లాన్ తీసుకొచ్చిన రిలయన్స్ జియో

ఠాగూర్
గురువారం, 27 నవంబరు 2025 (19:10 IST)
తమ మొబైల్ కస్టమర్ల కోసం రిలయన్స్ జియో కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఒక యేడాది కాలపరిమితితో కూడా కూడిన ఈ ప్లాన్ కింద యేడాదికి 912 జీబీల డేటాను అందివ్వనుంది. ఈ ప్రత్యేకమైన ఆఫర్‌ పూర్తి వివరాలను మైజియో యాప్ లేదా జియో అధికారిక వెబ్‌సైట్‌లో చూసి తెలుసుకోవచ్చు. 
 
ఈ ప్లాన్ ధర రూ.3599. ఇందులో కంపెనీ ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. ఈ ప్లాన్ కాలపరిమితి 365 రోజులు. రోజుకు 2.5 జీబీ చొప్పున డేటాను అందివ్వనుంది. ఈ ప్లాన్ కింద కంపెనీ చెల్లుబాటయ్యే వ్యవధి వరకు మొత్తం 912.5 జీబీ డేటాను అందిస్తుంది. ఇది వినయోగదారుడి అవసరాలను తీర్చనుంది.
 
అలాగే, అపరిమిత కాల్స్ చేసుకునే వెసులుబాటు ఉంది. రోజుకు 100 ఎస్ఎంఎస‌లను ఉచితంగా పంపించుకోవచ్చు. ఈ ప్లాన్ కొత్త కనెక్షన్‌తో అందుబాటులో ఉన్న జియో హోం రెండు ఉచిత ట్రయల్స్‌తో సహా అనేక ఇతర ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుంది. జియో హాట్‌స్టార్‌కు మూడు నెలల సబ్  స్క్రిప్షన్ కూడా ఉచితం. ఇకా ఈ ప్లాన్‌లో 50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఉంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వేధింపులు ధైర్యంగా ఎదుర్కోండి.. మహిళలకు ఐష్ పిలుపు

ఇకపై చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విదేశీ విరాళాలు

Naveen Polishetty : భీమవరం బల్మా గీతంతో గాయకుడిగా అదరగొట్టిన నవీన్‌ పొలిశెట్టి

Manoj: కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు : మంచు మనోజ్

అశ్విని దత్ ప్రజెంట్స్ లో జయకృష్ణ ఘట్టమనేని చిత్రం శ్రీనివాస మంగాపురం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

తర్వాతి కథనం
Show comments