Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్ గేర్‌‍లో రిలయన్స్ జియో... కొత్తగా 14 లక్షల యూజర్లు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (21:38 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ మొబైల్ కనెక్షన్ వినియోదరాలు సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గత అక్టోబరు నెలలో ఏకంగా 14 లక్షల మంది కస్టమర్లు జియో కనెక్షన్లు తీసుకున్నారు. అలాగే, ఎయిర్‌టెల్ కూడా 8.05 లక్షల మందికి కొత్తగా కనెక్షన్లు ఇచ్చింది. అయితే వొడాఫోన్ - ఐడియా మాత్రం 35 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
 
రిలయన్స్ జియో అక్టోబరు నెలలో 14 లక్షలమంది యూజర్లను సంపాదించగా, అంతకుముందు సెప్టెంబరు నెలలో 7.24 మంది కొత్త చందాదారులు చేరారు. అలాగే, ఎయిర్‌టెల్‌కు అక్టోబరు 8.05 లక్షలు, సెప్టెంబరు 4.12 లక్షల మంది చందాదారులు వచ్చి చేరారు. వోడాఫోన్ మాత్రం సెప్టెంబరులో 40.11లక్షల కనెక్షన్లు కోల్పోగా, అక్టోబరు నెలలో మాత్రం 35.09 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. 14.

సంబంధిత వార్తలు

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments