Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాప్ గేర్‌‍లో రిలయన్స్ జియో... కొత్తగా 14 లక్షల యూజర్లు

Webdunia
సోమవారం, 19 డిశెంబరు 2022 (21:38 IST)
దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల్లో రిలయన్స్ జియో ఒకటి. ఈ మొబైల్ కనెక్షన్ వినియోదరాలు సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. గత అక్టోబరు నెలలో ఏకంగా 14 లక్షల మంది కస్టమర్లు జియో కనెక్షన్లు తీసుకున్నారు. అలాగే, ఎయిర్‌టెల్ కూడా 8.05 లక్షల మందికి కొత్తగా కనెక్షన్లు ఇచ్చింది. అయితే వొడాఫోన్ - ఐడియా మాత్రం 35 లక్షల మంది యూజర్లను కోల్పోయినట్టు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. 
 
రిలయన్స్ జియో అక్టోబరు నెలలో 14 లక్షలమంది యూజర్లను సంపాదించగా, అంతకుముందు సెప్టెంబరు నెలలో 7.24 మంది కొత్త చందాదారులు చేరారు. అలాగే, ఎయిర్‌టెల్‌కు అక్టోబరు 8.05 లక్షలు, సెప్టెంబరు 4.12 లక్షల మంది చందాదారులు వచ్చి చేరారు. వోడాఫోన్ మాత్రం సెప్టెంబరులో 40.11లక్షల కనెక్షన్లు కోల్పోగా, అక్టోబరు నెలలో మాత్రం 35.09 లక్షల మంది యూజర్లను కోల్పోయింది. 14.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments