Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ. 600 కోట్ల‌తో విశాఖ‌లో మాల్ ఏర్పాటు.. 8వేల మందికి ఉపాధి అవకాశాలు

Webdunia
మంగళవారం, 1 ఆగస్టు 2023 (22:03 IST)
15 ఎక‌రాల స్థ‌లంలో రూ. 600 కోట్ల‌తో విశాఖ‌లో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌గా రానున్న ఇన్ ఆర్బిట్ మాల్‌ ద్వారా భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఇన్ ఆర్బిట్ మాల్ స్థాప‌న కార్య‌క్ర‌మానికి మంగ‌ళ‌వారం శంకుస్థాప‌న చేశారు ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. 
 
ఈ మాల్ పూర్త‌వుతే ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా 8వేల మందికి ఉపాధి కలుగుతుంద‌ని సీఎం జగన్ స్పష్టం చేశారు. తొలి విడతలో ఇనార్బిట్ మాల్ నిర్మాణం పూర్త‌వుతుంద‌న్నారు. 
 
ఫేజ్-2లో దాదాపు 3,000 మంది ఉద్యోగుల‌కు స‌రి ప‌డేలా 2.5 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగులు ఆఫీస్ స్పేస్ 2027 నాటికి సిద్ద‌మ‌య్యేలా ప్ర‌ణాళిక త‌యారు చేశార‌ని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన నారాయణ మూర్తి

కలర్ ఫొటో, బేబి మేకర్స్ కొత్త సినిమా టైటిల్, గ్లింప్స్ రిలీజ్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments