Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఐఆర్‌సీటీ గోవా ట్రిప్.. రూ.400 చొప్పున వన్డే ప్యాకేజ్

Webdunia
బుధవారం, 19 డిశెంబరు 2018 (17:49 IST)
ఇండియన్ రైల్వేస్ కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీ) ఆధ్వర్యంలో ఒక్కరికి రూ.400 చొప్పున వన్డే ప్యాకేజ్ రూపొందించిన ఐఆర్‌సీటీసీ.. ఈ ఆఫర్ కింద టికెట్ బుక్ చేసుకున్న పర్యాటకులను ఒకరోజుపాటు మాత్రం నార్త్ గోవా లేదా దక్షిణ గోవా పర్యటనకు తీసుకెళ్లనుంది. 
 
ఈ రూ.400కు నార్త్ గోవా లేదా సౌత్ గోవాలో పర్యటించే వీలు కల్పిస్తున్న ఐఆర్‌సీటీసీ.. ఒకవేళ ఈ రెండు ప్రాంతాల్లో పర్యటించాలనుకునేవారు ఒక్కరికి రూ.600 చొప్పున లభించే టికెట్ బుక్ చేసుకోవాల్సిందిగా సూచించింది. 
 
సౌత్ గోవా పర్యటనలో డోనా పాలా, గోవా సైన్స్ మ్యూజియం, మిరమర్ బీచ్, కాలా అకాడమి, భగవాన్ మహవీర్ గార్డెన్, పంజిమ్ మార్కెట్, కెసినో పాయింట్, రివర్ బోట్ క్రూయిజ్, ఓల్డ్ గోవా, సెయింట్ కేథరిన్ చాపెల్, వైస్రాయ్ ఆర్క్, ఏఎస్ఐ మ్యూజియం, సెయింట్ అగస్టిన్ ప్రదేశాలు వున్నాయి.
 
ఇత నార్త్ గోవా టూర్ ప్యాకేజ్ విషయానికొస్తే, కండోలిమ్ బీచ్, సెయింట్ ఆంటోనీ చాపెల్, సెయింట్ అలెక్స్ చర్చ్, అగ్వాడా ఫోర్ట్, సింక్వెరిమ్ బీచ్, కలంగూట్ బీచ్, బగా బీచ్, అంజునా బీచ్, చాపోరా ఫోర్ట్, వెగొటర్ బీచ్ వంటి ప్రదేశాలను సందర్శింపచేస్తుననారు 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments