భారత్‌లో ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్... 12 నిమిషాల్లో ఫుల్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (12:52 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా చార్జింగ్ పూర్తయ్యే మొబైల్ ఫోన్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. ఇన్ ఫినిక్స్ అనే కంపెనీ ఈ మొబైల్‌ను తయారు చేసింది. జీరో అల్ట్రా పేరుతో ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ పండుగ రోజున మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట‌లో ఈ ఫోనును కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర కూడా రూ.29999గా నిర్ణయించారు. 
 
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్, 6.8 అంగుళాల హెచ్.డి. అమోల్డ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ లాక్, 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ ఎల్టా వైడ్, మరో 2 ఎంపీ డెఫ్త్ కెమెరా, 33 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ఏ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగివుంది. ఇకపోతే, 180 వాట్ల సామర్థ్యంలో మన దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఫాస్ట్‌గా చార్జయ్యే ఫోన్‌గా జీరో అల్ట్రా నిలిచిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మహిళల శరీరాకృతి ఎపుడూ ఒకేలా ఉండదు : మిల్కీ బ్యూటీ

కోలీవుడ్ హీరో అజిత్ ఇంటికి బాంబు బెదిరింపు

అలాంటి పాత్రలు వస్తే మొహమాటం లేకుండా నో చెప్పేస్తా : మీనాక్షి చౌదరి

హాలీవుడ్ లో మూవీస్ హీరో హీరోయిన్ విలన్ ఇలా విభజన ఉండదు : అను ఇమ్మాన్యుయేల్

నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం : సిట్ ముందుకు విజయ్ దేవరకొండ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

బ్లెండర్స్ ప్రైడ్ ఫ్యాషన్ టూర్ సిద్ధం చేసింది ఫ్యాషన్ ముందడుగు

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

రక్తలేమితో బాధపడేవారికి ఖర్జూరాలతో కౌంట్ పెరుగుతుంది

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి కాలిఫోర్నియా బాదంపప్పులు

తర్వాతి కథనం
Show comments