Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో ఫాస్టెస్ట్ చార్జింగ్ ఫోన్... 12 నిమిషాల్లో ఫుల్

Webdunia
గురువారం, 22 డిశెంబరు 2022 (12:52 IST)
భారతదేశంలో అత్యంత వేగంగా చార్జింగ్ పూర్తయ్యే మొబైల్ ఫోన్ ఒకటి మార్కెట్‌లోకి వచ్చింది. ఇన్ ఫినిక్స్ అనే కంపెనీ ఈ మొబైల్‌ను తయారు చేసింది. జీరో అల్ట్రా పేరుతో ఈ నెల 25వ తేదీ క్రిస్మస్ పండుగ రోజున మార్కెట్లోకి విడుదల చేయనుంది. ఫ్లిప్‌కార్ట‌లో ఈ ఫోనును కొనుగోలు చేయొచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర కూడా రూ.29999గా నిర్ణయించారు. 
 
ఈ ఫోన్ ఫీచర్లను పరిశీలిస్తే, ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్, 6.8 అంగుళాల హెచ్.డి. అమోల్డ్ డిస్ ప్లే, ఫింగర్ ప్రింట్ లాక్, 200 ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ ఎల్టా వైడ్, మరో 2 ఎంపీ డెఫ్త్ కెమెరా, 33 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4500 ఎంఏహెచ్ఏ బ్యాటరీ వంటి ఫీచర్లను కలిగివుంది. ఇకపోతే, 180 వాట్ల సామర్థ్యంలో మన దేశంలో ఇప్పటివరకు అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లలో ఫాస్ట్‌గా చార్జయ్యే ఫోన్‌గా జీరో అల్ట్రా నిలిచిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎంట‌ర్‌టైనర్ ప్రేమకథగా బ‌న్ బ‌ట‌ర్ జామ్‌ టీజ‌ర్‌, ఆవిష్కరించిన మెహ‌ర్ ర‌మేష్

డెంగీ జ్వరంతో బాధపడుతున్న సినీ నటి రాధిక

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

తర్వాతి కథనం
Show comments