Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌లో హోళి సంబరాలు : చైనా వస్తువుల దహనం..

Indian traders
Webdunia
బుధవారం, 20 మార్చి 2019 (11:05 IST)
జైషే మహ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కి, అందులోనూ ప్రత్యేకించి జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర వేయకుండా మోకాలడ్డుతున్న చైనా వైఖరిపై భారత ప్రజలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నగరంలోని వర్తకుల సమాఖ్య ఆధ్వర్యంలో చైనా వస్తువులను దహనం చేసి నిరసన తెలిపారు. 
 
పుల్వామా ఉగ్ర దాడికి కారణమైన మసూద్ అజర్‌ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించినప్పటికీ, చైనా పాక్‌కు మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. ఒకవైపు పాక్‌కు మద్దతు ఇస్తూనే చైనా తమ వస్తువులను మన దేశంలో విక్రయించుకోవడాన్ని... నిరసిస్తూ వర్తకులు చైనా వస్తువులను దహనం చేసి నిరసన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ హసన్ లాంచ్ చేసిన నవీన్ చంద్ర నటించిన లెవెన్ గ్రిప్పింగ్ ట్రైలర్

కిష్కింధపురి ఫస్ట్ గ్లింప్స్ లో కొన్ని తలుపులు తెరవడానికి వీలు లేదు

పహాల్గాం షూటింగ్ జ్ఞాపకాలు షేర్ చేసుకున్న హీరోయిన్ నభా నటేష్

వరుణ్ తేజ్‌చిత్రంలో ఐటెం సాంగ్ చేస్తున్న దక్ష నాగర్కర్ !

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చింతపండు-మిరియాల రసం ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఒక్క చెక్క ఎన్నో అనారోగ్యాలను పారదోలుతుంది, ఏంటది?

మణిపాల్‌ హాస్పిటల్‌ విజయవాడలో ఎక్మో సేవలు, క్లిష్టమైన సంరక్షణలో కొత్త ఆశాకిరణం

మామిడి పండ్లు తింటే 8 ప్రయోజనాలు, ఏంటవి?

డిజైన్ వాన్‌గార్డ్ 2025ను నిర్వహించిన వోక్సెన్ విశ్వవిద్యాలయం

తర్వాతి కథనం
Show comments