Webdunia - Bharat's app for daily news and videos

Install App

పన్నులు తగ్గించనున్న కేంద్రం - దిగిరానున్న వంట నూనెల ధరలు

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (14:21 IST)
గత కొన్ని రోజులుగా వంట నూనెల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య ఫిబ్రవరి నెల నుంచి సాగుతున్న యుద్ధం కారణంగా చూపిన వ్యాపారులు ఈ వీటి ధరలను ఆమాంతం పెంచేశారు. దీంతో సమాన్య మధ్యతరగతి ప్రజలు ధరల భారాన్ని మోయలేని పరిస్థితి నెలకొంది. 
 
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెలపై వసూలు చేసే పన్నులను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం క్రూడ్ పామాయిల్ దిగుమతులపై 5 శాతం అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ సెస్‌ను తగ్గించాలని కేంద్రం భావిస్తుంది. దీనిపై కీలక నిర్ణయం తీసుకునేందుకు కేంద్రం సిద్దమైనట్టు తెలుస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments