Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారతదేశం ఆరో సంపన్నదేశం... హైదరాబాద్‌లో 9000 మంది మిలయనీర్లు, ఏపీ సంగతేంటి?

ప్రపంచంలో 10 సుసంపన్నమైన దేశాల జాబితాలో భారతదేశానికి 6వ స్థానం దక్కింది. గత ఏడాది డిసెంబరు నెల నాటికి భారతదేశ సంపద విలువ 6.2 లక్షల కోట్ల డాలర్లుగా వున్నట్లు తెలిపింది. న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్ర

Webdunia
బుధవారం, 22 ఫిబ్రవరి 2017 (14:29 IST)
ప్రపంచంలో 10 సుసంపన్నమైన దేశాల జాబితాలో భారతదేశానికి 6వ స్థానం దక్కింది. గత ఏడాది డిసెంబరు నెల నాటికి భారతదేశ సంపద విలువ 6.2 లక్షల కోట్ల డాలర్లుగా వున్నట్లు న్యూ వరల్డ్ వెల్త్ అనే సంస్థ ప్రకటించింది. ఈ జాబితాలో భారతదేశంలోని సంపన్న నగరాలను కూడా తెలియజేసింది. 
 
ముంబైలో 46 వేల మంది మిలియనీర్లు వుండగా, కోల్ కతాలో 9,600 మంది, హైదరాబాద్ నగరంలో 9 వేల మంది, బెంగళూరులో 7,700 మంది, చెన్నైలో 6,600 మంది, పుణెలో 4,500 మంది, గుర్గావ్ 4 వేల మంది వున్నట్లు జాబితాలో పేర్కొంది. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లెక్కేంటో తెలియాల్సి వుంది.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments