Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత్‌కు షాకిచ్చిన చైనా.. ట్యాగ్‌లైన్ కొట్టేసింది....

Webdunia
శనివారం, 1 జూన్ 2019 (09:50 IST)
భారత్‌కు చైనా షాకిచ్చింది. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ రెండోసారి ప్రమాణ స్వీకారం చేసి ఇంకా 48 గంటలు కూడా పూర్తికాకముందే చైనా తేరుకోలేని షాకచ్చింది. ఇది ప్రధాని మోడీకి ఏమాత్రం మింగుడుపడని అంశంగా మారింది. 
 
ప్రస్తుతం భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అనే ట్యాగ్‌లైన్ కలిగివుంది. దీన్ని చైనా కొట్టేసింది. దీనికి కారణం లేకపోలేదు. మార్చితో ముగిసిన త్రైమాసికంలో భారత వృద్ధిరేటు 5.8 శాతంగా నమోదైంది. అదే చైనా విషయానికి వస్తే ఇది 6.8 శాతంగా నమోదైంది. అంటే భారత వృద్ధిరేటు (జీడీపీ) ఐదేళ్ళ కనిష్ట స్థాయికో పడిపోవడం చైనాకు కలిసివచ్చింది. 
 
అయితే, అక్టోబరు నుంచి డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ 6.6 శాతంగా ఉండగా, మార్చితో ముగిసే సమయానికి ఇది 5.8 శాతానికి పడిపోయింది. మరోవైపు 2018-09 సంవత్సరంలో జీడీపీ వృద్ధిరేటు 6.8 శాతమని కేంద్ర గణాంకాల విభాగం వెల్లడించింది. 2017-18 సంవత్సరంలో ఇది 7.2 శాతంగా నమోదైన విషయం తెల్సిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

Singer Aditi : దండోరా మూవీతో నటిగా ఎంట్రీ ఇస్తోన్న సింగ‌ర్ అదితి భావ‌రాజు

గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డులపై స్పందించిన విజయ్ దేవరకొండ

Rashmika: విజయ్ దేవరకొండ ఇంట్లో ఫోటో షూట్ చేసిన రష్మిక- ఆ చీరను ఎవరిచ్చారు?

బీఎన్‌ రెడ్డి పురస్కారం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను: దర్శకుడు సుకుమార్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments