Webdunia - Bharat's app for daily news and videos

Install App

కదిలే రైలులో.. కూల్ కూల్‌గా మసాజ్ సెంటర్లు..

Webdunia
సోమవారం, 10 జూన్ 2019 (11:02 IST)
మన దేశంలో తొలిసారి కదిలే రైలులో రూ.100లకు మసాజ్ చేసుకునే సౌకర్యం రానుంది. దీనికి సంబంధించి రైల్వేకు చెందిన రాట్లం తరపున సిఫార్సు చేయబడింది. రైళ్లు నడుస్తూ వుంటే కదిలే రైళ్లలో కూల్ కూల్‌గా మసాజ్‌లు చేయించుకోవచ్చు. ఇందుకు వంద రూపాయలు చెల్లించాల్సి వుంటుంది. ఇండియన్ రైల్వే దీనికి సంబంధించిన చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. 
 
ఈ నేపథ్యంలో న్యూఢిల్లీ- ఇండోర్ ఇంటర్‌సిటీ డెహ్రాడూన్- ఇండోర్, అమృతసర్-ఇండోర్ వంటి మార్గాల్లో దాదాపు 39 రైళ్లలో మసాజ్ సెంటర్లను ఏర్పాటు చేసే దిశగా ఇండియన్ రైల్వే తగిన చర్యలు తీసుకుంటోంది. ఇంకా మసాజ్ చేసేందుకు ఐదుగురు మసాజ్ నిపుణులకు ఉద్యోగావకాశాలు ఇస్తారు. ఈ పథకానికి ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తుందని.. రైల్వే శాఖాధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎవర్‌గ్రీన్‌ స్టైల్‌ ఐకాన్‌ చిరంజీవి - హాటెస్ట్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ నాని

అల్లు అర్జున్‌కు చుక్కలు చూపించిన ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ (Video)

కుమార్తెకు సెక్స్ టాయ్ బహుమతిగా ఇవ్వాలని భావించాను : నటి గౌతమి

రాయల్ స్టాగ్ బూమ్ బాక్స్ మేబి, అర్మాన్ మలిక్, ఇక్కాలతో హిప్-హాప్

Megastar Chiranjeevi: సినీ కార్మికుల సమస్యలపై మెగాస్టార్ చిరంజీవి సంచలన ప్రకటన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

Business Ideas: మహిళలు ఇంట్లో వుంటూనే డబ్బు సంపాదించవచ్చు.. ఎలాగో తెలుసా?

Javitri for Skin: వర్షాకాలంలో మహిళలు జాపత్రిని చర్మానికి వాడితే..?.. ఆరోగ్యానికి కూడా?

తర్వాతి కథనం
Show comments