Webdunia - Bharat's app for daily news and videos

Install App

విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి.. ఎవరితో తెలుసా?

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:43 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి కూతురు కాబోతోంది. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుమార్తె వాంగ్మయిని ప్రతీక్ దోషిని వివాహం చేసుకోనుంది. ప్రతీక్ దోషి ఎవరంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జాయింట్ సెక్రటరీ. 
 
ఇటీవల నిర్మలా సీతారామన్ నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి నిశ్చిత్థారం వైభవంగా జరిగింది. వచ్చే ఏడాది సెప్టెంబరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

థ్రిల్లర్ నేపథ్యంలో సిద్ధార్థ్, శ్రీ గణేష్, అరుణ్ విశ్వ చిత్రం 3 BHK

విజయ్ ఆంటోనీ మార్గన్ నుంచి సోల్ ఆఫ్ మార్గన్’ లిరికల్ వీడియో

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments