Webdunia - Bharat's app for daily news and videos

Install App

విత్తమంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి.. ఎవరితో తెలుసా?

Webdunia
శుక్రవారం, 2 డిశెంబరు 2022 (10:43 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పెళ్లి కూతురు కాబోతోంది. నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ కుమార్తె వాంగ్మయిని ప్రతీక్ దోషిని వివాహం చేసుకోనుంది. ప్రతీక్ దోషి ఎవరంటే.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి జాయింట్ సెక్రటరీ. 
 
ఇటీవల నిర్మలా సీతారామన్ నివాసంలో బంధుమిత్రుల సమక్షంలో వీరిద్దరి నిశ్చిత్థారం వైభవంగా జరిగింది. వచ్చే ఏడాది సెప్టెంబరులో నిర్మలా సీతారామన్ కుమార్తె వివాహం జరుగనుంది. 

సంబంధిత వార్తలు

రేపటి నుండి పుష్పపుష్ప జపం చేస్తారంటూ తాజా అప్డేట్ ఇచ్చిన సుకుమార్

విరాజ్ అశ్విన్ క్లాప్ తో ఆర్ట్ మేకర్స్ చిత్రం ప్రారంభం

ఐవీఎఫ్ ద్వారా తల్లి కాబోతోన్న మెహ్రీన్...

డీప్ ఫేక్ వీడియో కేసు.. ముంబైకి వెళ్లిన రష్మిక మందన్న.. ఎందుకో తెలుసా?

ధర్మం కోసం యుద్ధం ప్రకటించిన హరిహర వీరమల్లు - తాజా అప్ డేట్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments