Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రోల్ - డీజల్‌పై జీఎస్టీ? కేంద్రం నిర్ణయం

Webdunia
శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (14:51 IST)
దేశంలో పెట్రోల్, డీజల్ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి. అనేక ప్రాంతాల్లో సెంచరీ కొట్టేశాయి. దీంతో సామాన్యుడు మొదలు గొప్పోళ్ల వరకు ప్రతి ఒక్కరూ గగ్గోలు పెడుతున్నారు. ఈ పెట్రోల్ ధరల పెంపు భారం ప్రతి ఒక్క వస్తువుపై పడింది. ఫలితంగా అన్ని రకాల వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. 
 
ఈ నేపథ్యంలో పెట్రోల్, డీజల్ ధరలకు కళ్లెం వేయడానికి కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. పెట్రోల్, డీజల్‌పై జీఎస్టీ విధించాలన్నది ఆ నిర్ణయం. అంటే జీఎస్టీ పరిధిలోకి వీటిని చేర్చాలని భావిస్తున్నారు. 
 
ఈ ధరలకు కళ్లెం వేయడానికి పెట్రో - డీజిల్ ధరలను జీఎస్‌టి పరిధిలోనికి తీసుకురావటానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, రాష్ట్రాల సహాయం లేకుండా ఇది అస్సలు సాధ్యపడదని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. 
 
దీని ఫలితంగా పెట్రోల్ - డీజిల్ ధరలు పలు రాష్ట్రాల్లో గరిష్టంగా రూ.108కి చేరుకున్నాయి. ఇపుడు జీఎస్టీ పరిధిలోకి తీసుకుని రావాలని భావిస్తుంది. ఇందులోభాగంగా, శుక్రవారం లక్నోలో జరిగే జీఎస్టీ కౌన్సిల్‌లో దీనిపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varalakshmi: కొంత ఇస్తే అది మళ్ళీ ఫుల్ సర్కిల్ లా వెనక్కి వస్తుంది: వరలక్ష్మీ, నికోలయ్‌ సచ్‌దేవ్‌

Tuk Tuk: సూపర్‌ నేచురల్‌, మ్యాజికల్‌ పవర్‌ ఎలిమెంట్స్‌ సినిమా టుక్‌ టుక్‌

కథ, కథనాల మీదే నడిచే సినిమా రా రాజా చూసి సక్సెస్ చేయాలి: దర్శకుడు బి. శివ ప్రసాద్

నేను చెప్పింది కాకపోతే ఇకపై జడ్జిమెంట్ ఇవ్వను : రాజేంద్రప్రసాద్

Chitra Purushotham: ప్రీ-వెడ్డింగ్ ఫోటోషూట్‌కు ఫోజులిచ్చి ఆన్‌లైన్‌‌లో వైరల్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎండుద్రాక్షను నీటిలో నానబెట్టి తింటే...

యూరిక్ యాసిడ్ తగ్గడానికి ఏమి చేయాలి?

ఇవి సహజసిద్ధమైన పెయిన్ కిల్లర్స్

డ్రై ఫ్రూట్స్ నానబెట్టి ఎందుకు తినాలి?

పరగడుపున వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments