Webdunia - Bharat's app for daily news and videos

Install App

జీఎస్టీకి వ్యతిరేకంగా 30న దక్షిణాది రాష్ట్రాల్లో హోటళ్ల బంద్‌

ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా జూలై నెల నుంచి జీఎస్టీ పన్ను విధానం దేశ వ్యాప్తంగా అమలు కానుంది. ఇందులో హోటల్‌ రంగంపై జీఎస్టీ విధానంలో పెంచారు. ఈ పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30న దక్షిణాద

Webdunia
ఆదివారం, 28 మే 2017 (10:57 IST)
ఒకే దేశం.. ఒకే పన్ను విధానంలో భాగంగా జూలై నెల నుంచి జీఎస్టీ పన్ను విధానం దేశ వ్యాప్తంగా అమలు కానుంది. ఇందులో హోటల్‌ రంగంపై జీఎస్టీ విధానంలో పెంచారు. ఈ పన్ను శాతాన్ని తగ్గించాలని కోరుతూ మే 30న దక్షిణాది రాష్ట్రాల్లో ఒక రోజు హోటళ్ల బంద్‌ నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ హోటళ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముత్తవరపు శ్రీనివాసరావు తెలిపారు. 
 
జీఎస్టీ విధానం ద్వారా నాన్‌ ఏసీ రెస్టారెంట్‌కు 12శాతం, ఏసీ రెస్టారెంట్‌కు 18శాతంగా పన్ను నిర్ణయించారన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతం, తమిళనాడులో 2 శాతం, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో 0.5శాతం మాత్రమే పన్ను ఉందన్నారు. దీనిని ఒక్కసారిగా 18 శాతానికి పెంచి వినియోగదారుడిపై భారం మోపుతున్నారని శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. పన్ను శాతాన్ని తగ్గించాలని కేంద్ర మంత్రులు అరుణ్‌ జైట్లీ, వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబులకు విన్నవించినట్లు తెలిపారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments