Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో మంటను భరించాల్సిందే : తేల్చి చెప్పిన కేంద్రం

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగులపై వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా కేంద్ర మంత్రి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అన్ని విపక్ష పార్టీలు పెట్రోల్ ధరలను తగ్గించ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:50 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగులపై వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా కేంద్ర మంత్రి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అన్ని విపక్ష పార్టీలు పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా వ్యాఖ్యలు చేసింది.
 
పెట్రోల్ ధరల తగ్గింపు చర్యల్లో భాగంగా, పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ సీనియర్ అధికారి తేల్చిచెప్పారు. బడ్జెట్‌లోని ఆర్థిక లోటును తగ్గించాలంటే ఇప్పుడు ఏక్సైజ్ డ్యూటీని తగ్గించడం సాధ్యం కాదన్నారు. పైగా రాష్ట్రాలే వ్యాట్‌ను తగ్గించుకోవాలని సూచించారు. ఎక్సైజ్ డ్యూటీలో తగ్గే ప్రతి రూపాయితో రూ.13 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments