Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెట్రో మంటను భరించాల్సిందే : తేల్చి చెప్పిన కేంద్రం

దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగులపై వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా కేంద్ర మంత్రి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అన్ని విపక్ష పార్టీలు పెట్రోల్ ధరలను తగ్గించ

Webdunia
మంగళవారం, 24 ఏప్రియల్ 2018 (10:50 IST)
దేశ వ్యాప్తంగా పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ధరల పెరుగులపై వినియోగదారులు గగ్గోలుపెడుతున్నా కేంద్ర మంత్రి నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోంది. అన్ని విపక్ష పార్టీలు పెట్రోల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నా కేంద్రం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పైగా, అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా వ్యాఖ్యలు చేసింది.
 
పెట్రోల్ ధరల తగ్గింపు చర్యల్లో భాగంగా, పెట్రోల్‌పై విధించే ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించే ఆలోచన లేదని కేంద్ర ఆర్థికశాఖ సీనియర్ అధికారి తేల్చిచెప్పారు. బడ్జెట్‌లోని ఆర్థిక లోటును తగ్గించాలంటే ఇప్పుడు ఏక్సైజ్ డ్యూటీని తగ్గించడం సాధ్యం కాదన్నారు. పైగా రాష్ట్రాలే వ్యాట్‌ను తగ్గించుకోవాలని సూచించారు. ఎక్సైజ్ డ్యూటీలో తగ్గే ప్రతి రూపాయితో రూ.13 వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

ఆదిత్య 369 రీ-రిలీజ్... ఏప్రిల్ 4న విడుదల.. ట్రైలర్ అదుర్స్

VV Vinayak: వినాయక్ క్లాప్ తో ప్రారంభమైన ఎం ఎస్ ఆర్ క్రియేషన్స్ చిత్రం

లగ్గం టైమ్‌ షూటింగ్ పూర్తి, సమ్మర్ కానుకగా విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments