Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ సర్కారు శుభవార్త - రుణాలు పొందేందుకు పచ్చజెండా

Webdunia
మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (15:14 IST)
ఆర్థిక కష్టాల్లో చిక్కుకుని కొట్టుమిట్టాడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇది నిజంగానే శుభవార్త. ఏపీ సర్కారు అదనపు రుణాలు పొందేందుకు కేంద్ర ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. కొత్తగా రూ.2,665 కోట్ల సమీకరణకు అనుమతి ఇచ్చింది. 
 
మూలధన వ్యయం కోసం లక్ష్యాన్ని చేరుకున్న 11 రాష్ట్రాలకు అనుమతి ఇవ్వగా అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఉండటం గమనార్హం. దీంతో రాష్ట్రానికి 2021 - 22 త్రైమాసిక-1లో అదనపు రుణాలు పొందేందుకు అనుమతి వచ్చినట్లు అయింది. 
 
ఫలితంగా మార్కెట్‌ నుంచి అదనంగా ఏపీ రూ.15,721 కోట్ల సమీకరణ చేసుకోవచ్చని కేంద్రం తెలిపింది. కేంద్రం నిర్దేశించిన లక్ష్యాలను చేరుకున్నందుకు కేంద్రం ప్రోత్సాహకం ఇచ్చింది. ఇందులో భాగంగానే 11 రాష్ట్రాలకు అదనపు రుణ సమీకరణకు అవకాశం కల్పించింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments