Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడికి రెక్కలు.. 77వేల మార్క్.. బంగారం ధర రూ. లక్ష దాటుతుందా?

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (19:18 IST)
అమెరికా మార్కెట్లో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. డాలర్ ధర పతనం అవుతోంది. ఇప్పటికే డాలర్ ధర 9 నెలల కనిష్ట స్థాయికి చేరింది ఈ నేపథ్యంలో బంగారం ధరలు భారీగా పెరిగేందుకు ఆస్కారం ఏర్పడింది. 
 
రానున్న రోజుల్లో బంగారం ధర రూ.లక్ష దాటడం ఖాయమని చెబుతున్నారు ఆర్థిక నిపుణులు. దేశంలో చరిత్రలోనే తొలిసారిగా 77వేల మార్క్ దాటింది తులం బంగారం ధర. దీపావళికి ఈ రేటు కాస్త మరింత పెరిగే అవకాశం వుందని తెలుస్తోంది. 
 
చరిత్రలోనే తొలిసారిగా బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టించింది. సెప్టెంబర్ 26 గురువారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 77,020గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 70,600గా ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varun Tej: వరుణ్ తేజ్ హీరోగా ఇండో-కొరియన్ హారర్-కామెడీ చిత్రం

'కన్నప్ప'ను ట్రోల్ చేస్తే శివుని ఆగ్రహానికి శాపానికి గురవుతారు : రఘుబాబు

నందమూరి బాలకృష్ణ ఆదిత్య 369 రీ రిలీజ్ విడుదల తేదీ మార్పు

Suhas: స్పిరిట్ లో పాత్ర ఫైనల్ కాలేదు, విలన్ పాత్రలంటే ఇష్టం : సుహాస్

David Warner : రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలకు క్రికెటర్ డేవిడ్ వార్నర్‌ సీరియస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

మహిళల్లో కేన్సర్ ముప్పుకు కారణం అదేనా?

Summer Drinks: పిల్లలకు వేసవిలో ఎలాంటి ఆరోగ్యకరమైన జ్యూస్‌లు ఇవ్వాలి?

White Pumpkin Juice: పరగడుపున తెల్ల గుమ్మడికాయ రసం-ఒక నెలలో ఐదు కిలోల బరువు డౌన్

తర్వాతి కథనం
Show comments