బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (11:37 IST)
బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. బంగారం ధరలు భారీ తగ్గాయి. బంగారం తగ్గినట్లుగానే అదే దారిలోనే వెండి రేటు సైతం భారీగా దిగొచ్చింది. ప్రస్తుతం హైదారాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర ఒక్క రోజే రూ.500 మేర తగ్గింది. 
 
ప్రస్తుతం 10 గ్రాముల బంగారం రూ. 53,100 మార్కుకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ (స్వచ్ఛమైన బంగారం) రేటు హైదరాబాద్‌లో 10 గ్రాములకు ఏకంగా రూ.540 తగ్గింది.
 
దేశ రాజధాని ఢిల్లీలో సైతం బంగారం ధర భారీగానే తగ్గింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.500 తగ్గి రూ.53,250కి చేరింది. 
 
హైదరాబాద్‌లో కిలో వెండి రేటు ఒక్కరోజే రూ. 1800 తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.76,000కు దిగొచ్చింది. క్రితం రోజు రికార్డు స్థాయికి చేరిన వెండి ధర మళ్లీ పడిపోవడం కాస్త ఊరట కలిగించే విషయం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కలగడం అపారమైన కృతజ్ఞతను నింపింది: రామ్ చరణ్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments