Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిపూర్‌లో భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 4గా నమోదు

Webdunia
శనివారం, 4 ఫిబ్రవరి 2023 (11:08 IST)
మణిపూర్‌ను భూకంపం వణికించింది. ఉఖ్రూల్‌లో శనివారం ఉదయం 6.14 గంటలకు భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్‌స్కేల్‌పై 4 తీవ్రతగా నమోదయింది. 
 
దీంతో జనంతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు.  ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని, ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని అధికారులు తెలిపారు.
 
అయితే ఈ భూకంపంతో ప్రాణ, ఆస్తినష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇకపోతే.... శుక్రవారం రాత్రి హర్యానా, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్ ప్రాంతంలోనూ భూకంపం సంభవించింది. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

Comedian Ali: గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ని కలిసిన అలీ

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments