Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్-బంగారం ధరలు పెరిగాయ్

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (09:33 IST)
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే వున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగివచ్చింది.. బంగారం ఔన్స్‌కు 0.03 శాతం క్షీణించి 1942 డాలర్లకు తగ్గింది. ఇక, వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 25.53 డాలర్లకు పడిపోయింది. 
 
అయితే దేశంలో పసిడి ధరలు శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి కదులుతూ రూ. 51,760కు చేరింది. 
 
ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరగడంతో రూ. 47,450కు ఎగిసింది.. ఇదే సమయంలో.. వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండి రూ. 600 పెరిగి రూ. 72,900కు చేరింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నిత్యా మేనన్‌ ను సార్‌ మేడమ్‌ అంటోన్న విజయ్ సేతుపతి ఎందుకంటే..

Murali mohan: డొక్కా సీతమ్మ కథ నాదే, నన్ను మోసం చేశారు : రామకృష్ణ

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments