పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్-బంగారం ధరలు పెరిగాయ్

Webdunia
శుక్రవారం, 18 మార్చి 2022 (09:33 IST)
బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కొనసాగుతూనే వున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర దిగివచ్చింది.. బంగారం ఔన్స్‌కు 0.03 శాతం క్షీణించి 1942 డాలర్లకు తగ్గింది. ఇక, వెండి ధర ఔన్స్‌కు 0.32 శాతం తగ్గుదలతో 25.53 డాలర్లకు పడిపోయింది. 
 
అయితే దేశంలో పసిడి ధరలు శుక్రవారం పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో ఈ రోజు 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 160 పైకి కదులుతూ రూ. 51,760కు చేరింది. 
 
ఇక, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరగడంతో రూ. 47,450కు ఎగిసింది.. ఇదే సమయంలో.. వెండి రేటు కూడా పెరిగింది. కిలో వెండి రూ. 600 పెరిగి రూ. 72,900కు చేరింది.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సైబర్ క్రైమ్ పోలీసులను మళ్లీ ఆశ్రయించిన చిరంజీవి

Rajamouli : బాహుబలి ఎపిక్ తో రాజమౌళి అందరికీ మరో బాట వేస్తున్నారా !

Peddi: రామ్ చరణ్, జాన్వీ పై కేరళ లోని రైల్వే టనల్ దగ్గర పెద్ది షూటింగ్

సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న సూపర్ స్టార్ రజనీకాంత్?

China Peace : స్పై డ్రామా చైనా పీస్ నుంచి ఇదేంటో జేమ్స్ బాండ్ సాంగ్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments