Webdunia - Bharat's app for daily news and videos

Install App

Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన బంగారం, వెండి ధరలు..

సెల్వి
శనివారం, 22 ఫిబ్రవరి 2025 (14:13 IST)
బంగారం ధరలు పెరుగుతున్న ధోరణిని కొనసాగిస్తున్నాయి. స్థిరంగా వుండే ధరలకు సంబంధించిన సంకేతాలు కనిపించడం లేదు. కొనసాగుతున్న వివాహాల సీజన్ ధరల పెరుగుదలకు మరింత ఆజ్యం పోసింది. కొనుగోలు దారులకు బంగారం మరింత ఖరీదైనదిగా మారింది. వరుసగా రెండవ రోజు బంగారం ధరలు పెరిగాయి. ఇది వినియోగదారులలో ఆందోళన కలిగిస్తోంది.
 
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్య నగరాలైన హైదరాబాద్, విజయవాడలలో 22 క్యారెట్ల బంగారం ధర మునుపటి రోజుతో పోలిస్తే రూ.200 పెరిగి, 10 గ్రాములకు రూ.84,007కి చేరుకుంది. 
 
అదేవిధంగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.330 పెరిగి, ప్రస్తుత ధర 10 గ్రాములకు రూ.87,770కి చేరుకుంది. బంగారం ధరలు పెరిగినప్పటికీ, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి, కిలోగ్రాముకు ధర రూ.1,07,000 వద్ద ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: సమంతకి సినిమా కష్టాలు - రక్త్ బ్రహ్మాండ్ వెబ్ సిరీస్‌ హుష్ కాకీ

Mohanbabu: కన్నప్ప షూటింగ్ న్యూజిలాండ్ లోనే ఎందుకు చేశారో తెలుసా

సారీ మాత్రమే చెప్పగలను... ఎక్కువ అంచనా వేసి బోల్తాపడ్డాం : మణిరత్నం

Nidhi: రాజా సాబ్ తో గ్లామర్ డోస్ పెంచుకున్న నిధి అగర్వాల్

నా పర్సనల్ లైఫ్ కూడా చాలా చోట్ల కనెక్ట్ అయ్యింది : అనంతిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

శరీరానికి శక్తినిచ్చే బాదం, రాగి మాల్ట్‌ ఇలా చేయాలి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

తర్వాతి కథనం
Show comments