Webdunia - Bharat's app for daily news and videos

Install App

పసిడి ప్రియులకు షాక్.. వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు

Webdunia
శుక్రవారం, 25 ఆగస్టు 2023 (12:02 IST)
పసిడి ప్రియులకు షాక్ తగులుతుంది. వరుసగా మూడో రోజు కూడా వీటి ధరలు పెరిగాయి. ఈ నెల 23వ తేదీన నుంచి వీటి ధరలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఈ నెల 23వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల బంగారంతో పాటు వెండి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. 
 
23వ తేదీన హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల ఒక బంగారం ధర రూ.5430గా ఉంటే, 8 గ్రాముల బంగారం ధర రూ.43360గా ఉంది. అలాగే, 10 గ్రాముల బంగారం ధర రూ.54300గా ఉంది. గురువారంతో పోల్చితే ఈ బంగారం ధరతో 100 రూపాయలు పెరిగింది. 
 
ఇకపోతే, 24 క్యారెట్ల విషయానికి వస్తే ఒక గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.5923గా ఉంటే 8 గ్రాముల బంగారం ధర రూ.47384గాను, 10 గ్రాముల బంగారం ధర రూ.59230గా ఉంది. గురువారంతో పోల్చితే శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.100కు పెరిగింది. 
 
వెండి విషయానికి వస్తే ఒక గ్రాము వెండి ధర రూ.76.70గాను 8 గ్రాముల వెండి ధర రూ.613.60గా, 10 గ్రాముల వెండి ధర రూ.767గా ఉంది. నిన్నటిధరతో పోల్చితే శుక్రవారం పది గ్రాముల బంగారం ధరలో ఎలాంటి తేడా కనిపించలేదు. దేశ వ్యాప్తంగా కూడా బంగారం, వెండి ధరల్లో పెరుగుదల కనిపించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments