Webdunia - Bharat's app for daily news and videos

Install App

బంగారు ప్రియులకు ఇది శుభవార్త

Webdunia
బుధవారం, 24 మార్చి 2021 (11:10 IST)
నిన్న మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా పెరిగిన బంగారం ధరలు గత నాలుగు రోజులుగా నేలచూపులు చూస్తున్నాయి. గ్లోబల్ క్యూస్ మధ్య నేడు బంగారం ధరలు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి. ఎంసీఎక్స్ గోల్డ్ ఏప్రిల్ ప్యూచర్స్‌లో రూ. 107 (0.24 శాతం)  తగ్గి రూ. 44,798 వద్ద ట్రేడ్ అవుతోంది.
 
అంతకుముందు ఇది రూ. 44,905 వద్ద ముగిసింది. ఎంసీఎక్స్‌లో వెండి మే ఫ్యూచర్స్ కిలోకు రూ.306 (0.46 శాతం) తగ్గి రూ.66,025కు క్షీణించింది. అంతకుముందు ఇది రూ.66,331 వద్ద క్లోజ్ అయింది. 
 
గతేడాది ఆగస్టులో పసిడి ధర రికార్డు స్థాయిలో పది గ్రాములకు రూ.56,191కు చేరుకుని సామాన్యుల గుండెలు అదిరిపోయేలా చేసింది. అయితే, ఆ తర్వాతి నుంచి క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇప్పటి వరకు పది గ్రాముల పుత్తడి ధరపై ఏకంగా రూ.11,393 (20.27 శాతం) తగ్గింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dhanush: ఎండలో చెప్పులు లేకుండా, చిరిగిన బట్టలు ధరించిన బిచ్చగాడిని : ధనుష్

Sukumar: మిస్ వరల్డ్ థాయ్‌లాండ్ సుచతా చువాంగ్స్రీ తో దర్శకుడు సుకుమార్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments