బంగారం కొనుగోలు చేయాలనుకుంటే..?

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (12:06 IST)
బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి గుడ్ న్యూస్. బంగారం ధరలు తగ్గాయి. పసిడి రేటు మంగళవారం దాదాపు రూ.500 మేర దిగి వచ్చింది. 
 
దీంతో పది గ్రాముల బంగారం ధర రూ. 50,140కు క్షీణించింది. గ్లోబల్ మార్కెట్‌లో పసిడి పడిపోవడం సహా ట్రేడర్లు పొజిషన్లను తగ్గించుకోవడం ఇందుకు కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. 
 
అమెరికా ద్రవ్యోల్బణం అంచనాల కన్నా ఎక్కువగా నమోదు కావడంతో డాలర్ పుంజుకుంది. దీంతో బంగారంపై ప్రతికూల ప్రభావం పడింది. ఎంసీఎక్స్ మార్కెట్‌లో పసిడి రేటు తగ్గుతూ వస్తోంది. వెండి రేటును గమనిస్తే.. 1.4 శాతం మేర తగ్గింది. రూ. 56,690 వద్ద కదలాడుతోంది.
 
మరోవైపు హైదరాబాద్‌లో సెప్టెంబర్ 13న బంగారం ధరలను గమనిస్తే.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.50,980 వద్ద ఉంది. 
 
అలానే 22 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. ఇది పది గ్రాములకు రూ. 46,730 వద్ద ఉంది. గత మూడు రోజులుగా స్థిరంగా ఉంటూ వచ్చిన పసిడి రేటు ఈ రోజు నేల చూపులు చూడటం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Mint For Weight Loss: మహిళలు ఈజీగా బరువు తగ్గాలంటే.. పుదీనాను ఇలా వాడాలట..

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments