Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేంద్ర బడ్జెట్.. హైదరాబాదులో భారీగా తగ్గిన పసిడి ధరలు

Webdunia
మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:18 IST)
కేంద్ర బడ్జెట్‌ ఎఫెక్ట్‌ కారణంగా దేశంలో బంగారం ధరలు ఆమాంతం పడిపోయాయి. దేశీయంగా బంగారం వినియోగం పెరిగినప్పటికీ ధరలు మాత్రం కాస్త తగ్గాయి. మంగళవారం హైదరాబాద్‌లోని బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
 
10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 310 తగ్గి రూ. 45,500 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 320 తగ్గి రూ.49,640కి చేరింది. బంగారం ధరలు పడిపోగా.. వెండి ధరలు మాత్రం పెరిగిపోయాయి. 
 
కిలో వెండి ఏకంగా రూ. 4600 పెరిగి రూ.79200కి చేరుకుంది. కాగా, బడ్జెట్‌లో బంగారం, వెండిపై దిగుమతులపై సుంకాన్ని తగ్గిస్తూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.
 
హైదరాబాద్‌లో బంగారు రేట్లు ప్రపంచ బంగారు రేట్లపై ఆధారపడి ఉంటాయి. ఇవి ద్రవ్యోల్బణం, ప్రపంచ ధరలలో మార్పు, సెంట్రల్ బ్యాంక్ బంగారు నిల్వ, హెచ్చుతగ్గుల వడ్డీ రేట్లు, ఆభరణాల మార్కెట్లతో సహా అనేక అంతర్జాతీయ కారకాలచే ప్రభావితమవుతాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments